జాబ్ మేళాను యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు న‌గ‌రంలోని ప్రభుత్వ ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఒకేష‌న‌ల్…

తెలుగుదేశం పార్టీ తెలుగు ప్ర‌జ‌ల కోసం ఆవిర్భ‌వించింది పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్ర‌జ‌ల కోసం ఆవిర్భ‌వించిన పార్టీ అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని తనీష్ ఫంక్ష‌న్ హాలులో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజ‌క‌వ‌ర్గం…

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

కందనవోలు కల్లూరు కల్లూరు అర్బన్ 33వ వార్డు పాత కల్లూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్…

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

కందనవోలు కల్లూరు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లూరు మండలంలోని పలు వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని 32వ వార్డులో వార్డు ఇన్చార్జి నాగరాజు ఆధ్వర్యంలో, 34వ వార్డులో ఇన్చార్జి మాదన్న ఆధ్వర్యంలో, 35వ…

కురువ వివాహ పరిచయ వేదిక నిర్వహణ

కందనవోలు కర్నూలు కురువ సమాజానికి చెందిన యువతీ యువకుల వివాహ సంబంధాల ఏర్పాటుకు “కురువ వివాహ పరిచయ వేదిక” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వరులు, వధువులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

అత్తింటి వేదింపుల మధ్య యువతి ఆత్మహత్య.. దర్యాప్తు కోరుతున్న కుటుంబం

కందనవోలు ఆలూరు ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన పాల రమేష్ కూతురు మల్లిక (24) హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా గుత్తి మండలం దేవన ఉప్పలపాడు…

65 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ సీతమ్మధారలో పునర్జన్మ శస్త్రచికిత్స లేకుండా రక్తనాళంలో స్టెంట్

కందనవోలు విశాఖపట్నం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కీలక ధమనుల్లో ప్రాణాపాయ స్థాయిలో ఏర్పడిన రక్తగడ్డలను సకాలంలో గుర్తించి, అత్యవసర చికిత్సతో 65 ఏళ్ల రోగికి ప్రాణాపాయం నుంచి కాపాడారు కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధార వైద్యులు. చికిత్సనందించిన డా. రాజా కుమార్…

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్టు.. సీసీ ఫుటేజీ..!

కందనవోలు కర్నూలు కర్నూల్ లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మూడో పట్టణ సీఐ శేషయ్య.. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న బి. క్యాంపు హౌసింగ్ కాలనీలో ఇంటి…

ఆలూరులో విద్యార్థి పై టీచర్ దాడి కలకలం చిన్న తప్పుకే చితకబాదిన ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం

కందనవోలు ఆలూరు ఆలూరు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థిపై టీచర్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థి ప్రవీణ్‌పై ఇంగ్లీష్ టీచర్ రజిని సిస్టర్ దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో బాలుడు శారీరకంగా,…

తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా

కందనవోలు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి మహా కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం డాక్టర్ బ్రహ్మశ్రీ గురజాడ ఆనంద కుమార్ (జీకే) అధ్యక్షతన వారి స్వగృహంలో జరిగింది. ఈ…

You missed