అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలుపూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు
కందనవోలు పులివెందుల ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలంగాల సర్కిల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్…
ముస్లిం సోదరులకురంజాన్ తోఫా అందచేసిన చైర్మన్ వరప్రసాద్
కందనవోలు పులివెందల పులివెందులలో స్థానిక జామియా మసీద్ దగ్గర మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ రంజాన్ తోఫా పంపిణీ చేసారు. ముస్లిం నాయకులు నూరుల్లా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో చైర్మన్ వరప్రసాద్ సొంత నిధులతో పేద ముస్లిం కుటుంబాల ఇళ్లలో…
ఏకపక్షంగా సిబిఐ దర్యాప్తు జిల్లా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయ అవసరమున్న సమయంలో సునీత బయటికి వస్తారు.
కందనవోలు పులివెందుల రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారని, చంద్రబాబుకు రాజకీయ అవసరం ఉన్న సమయంలో సునీత బయటకు వచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, వివేక హత్య కేసులో ఏకపక్షంగా సిబిఐ విచారణ కొనసాగిందని జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…
చెట్లు తొలగించకుండానే రోడ్డు.. భారీ వాహనాలు రాకపోకలకు అడ్డంకి
కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలో ఎల్లార్తి రోడ్డులో సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది కాని రోడ్డు ఇరువైపులా బంకులు మరియు చెట్లు తొలగించకుండా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్మాణం చేపట్టని…
గుమ్మనూరు నారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి వెల్లడి
కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంట గ్రామంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ సభ ఘనంగా జరిగింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో…
మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ లోని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి…
పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ విజయవాడలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్పటికీ మరువలేనిదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి…
పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన బత్తిని కుబేర్ నాథ్
కందనవోలు కర్నూలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా కర్నూలు జిల్లా మరియు ఆదోని మండలంలోని విద్యార్థులకు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బత్తిని కుబేర్ నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల పట్ల భయం, ఆందోళన…
కల్లూరులో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహణ
కందనవోలు కల్లూరు 138 – పాణ్యం నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటరు నమోదు అధికారి మరియు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ఆధ్వర్యంలో మార్చి 10.03.2026 నుండి 12.03.2026 వరకు కల్లూరు మండలంలోని…
