జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి అంతర్జాతీయ ఊబ‌కాయ దినోత్స‌వం మార్చి 4న‌

కందనవోలు కర్నూలు డాక్ట‌ర్‌. నవీన్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు మితిమీరిన ఆహార‌పు అల‌వాట్ల‌నే ఊబ‌కాయం వస్తుంది. ప్ర‌పంచంలో దీని వ‌ల్ల అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 4వ…

రంజాన్ మాసం పవిత్రమైనది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్

కందనవోలు కర్నూలు రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని రోజా మసీదుతో పాటు పోలీస్ లైన్ మసీదు, ధర్వేశ్ ఖాద్రి మసీదులో ఆయన ఇఫ్తార్ విందులో…

కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో కొత్తపట్టదారు పాసుపుస్తకంల పంపిణీ కార్యక్రమము

కందనవోలు కల్లూరు తేది 02.03.2026 నుండి 09.03.2026 వరకు జరుగుతుంది అని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. కల్లూరు మండలం నందు నాయకల్లు గ్రామములోని రీ-సర్వే కార్యక్రమం తర్వాత పూర్తి విస్తీర్ణం ఎకరముల 3477.794 సెంట్స్ నకు మొత్తం రైతులకు గల…

కేశవరెడ్డి లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

కందనవోలు కర్నూలు 98వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని* పురస్కరించుకొని సోమవారం నగరములోని వెంకటరమణ కాలనీలోని *కేశవరెడ్డి పాఠశాలలో* (ఏడు కార్నివల్ )* వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *నర్సరీ నుండి పదవ తరగతి* విద్యార్థులు *సైన్స్ డే* సందర్భంగా అన్ని…

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఫోటో- అన్నదానమును ప్రారంభించిన కప్పట్రాళ్ల బోజ్జమ్మ

కందనవోలు దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండలో ఆదివారం దిగంబర దివానే ముగితాత ఉరుసు సందర్భంగా కీర్తిశేషులు కేఈ మాదన్న జ్ఞాపకార్థంగా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ఉరుసుకువచ్చిన భక్తాదాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ” కార్యక్రమం లో పాలొగొన్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె. రామకృష్ణ

కందనవోలు గోనెగండ్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామం లో వృద్ధులకు మరో వితంతువులకు పెంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర *కురుబకార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ**పాలొగొన్నారు ఈ సందర్భంగా ఆయన…

కర్నూలు నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ కు అభినందనలు తెలిపిన జిల్లా కురువ సంఘం నాయకులు

కందనవోలు కర్నూలు నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ ఎం.కే.రఘునందన్ ను శనివారం తన చాంబర్లో కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి పూల బొకే ను అందజేసిన వారిలో కర్నూలు జిల్లా…

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు

కందనవోలు కర్నూలు కర్నూలు నియోజకవర్గంలోని 150,161&171 బూత్ ల అబ్సర్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు కర్నూలు ఎమ్మెల్యే మంత్రివర్యులు టీ.జి భరత్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో మరియు సచివాలయ సిబ్బందితో* *ఈరోజు…

అంగన్వాడీ టీచర్లపై ఎటువంటి వేధింపులకు పాల్పడలేదు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం సిడిపిఓ మద్దమ్మ

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాజెక్ట్ పరిధిలోని పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్లును వేధిస్తున్నట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఐ.సి.డి.యస్ సిడిపిఓ మద్ధమ్మ పేర్కొన్నారు.అంగన్వాడి టీచర్లను వేధిస్తున్న ఆస్పరి ఐసిడిఎస్ మద్దమ్మ” అనేశీర్షికతో ప్రచురితమైన వార్త అవాస్తమని పేర్కొన్నారు.ప్రాజెక్ట్…

కర్నూలు కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన రఘునందన్

కందనవోలు కర్నూలు కర్నూలు కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్ గా ఎం.కె. రఘునందన్ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు…