మహిళలే మహారాణులుగా తీర్చిదిద్దడంమే లక్ష్యం ఎమ్మెల్యే బివి అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కనందనవోలు ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు కనందనవోలు మహిళలే మహారాణులుగా తీర్చి దిద్దడంమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని మండల పరిషత్ సమావేశ భవనం నందు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. యంపిడిఓ…
భీరాలింగేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు గోనెగండ్ల గోనెగండ్ల మండలం అలువాల గ్రామంలో శ్రీ భీరాలింగేశ్వర స్వామి దేవర సందర్భంగా స్వామి వారికి ఎంపీ బస్తిపాటి నాగరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు..ఈ సందర్భంగా భీరాలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజల చేశారు…అనంతరం గ్రామ…
ఆలూరులో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు..ఎంపీ నాగరాజు
కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు లేవని ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు.. హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భక్త కనక దాసు విగ్రహాన్ని…
భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గౌరు చరిత రెడ్డి కమ్మరి పార్వతమ్మ కల్లూరు మండలం తాసిల్దార్ కే ఆంజనేయులు
కందనవోలు కల్లూరు రైతు క్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి అంతర్జాతీయ ఊబకాయ దినోత్సవం మార్చి 4న
కందనవోలు కర్నూలు డాక్టర్. నవీన్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు మితిమీరిన ఆహారపు అలవాట్లనే ఊబకాయం వస్తుంది. ప్రపంచంలో దీని వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లో అవగాహాన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 4వ…
రంజాన్ మాసం పవిత్రమైనది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని రోజా మసీదుతో పాటు పోలీస్ లైన్ మసీదు, ధర్వేశ్ ఖాద్రి మసీదులో ఆయన ఇఫ్తార్ విందులో…
కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో కొత్తపట్టదారు పాసుపుస్తకంల పంపిణీ కార్యక్రమము
కందనవోలు కల్లూరు తేది 02.03.2026 నుండి 09.03.2026 వరకు జరుగుతుంది అని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. కల్లూరు మండలం నందు నాయకల్లు గ్రామములోని రీ-సర్వే కార్యక్రమం తర్వాత పూర్తి విస్తీర్ణం ఎకరముల 3477.794 సెంట్స్ నకు మొత్తం రైతులకు గల…
కేశవరెడ్డి లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
కందనవోలు కర్నూలు 98వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని* పురస్కరించుకొని సోమవారం నగరములోని వెంకటరమణ కాలనీలోని *కేశవరెడ్డి పాఠశాలలో* (ఏడు కార్నివల్ )* వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *నర్సరీ నుండి పదవ తరగతి* విద్యార్థులు *సైన్స్ డే* సందర్భంగా అన్ని…
ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఫోటో- అన్నదానమును ప్రారంభించిన కప్పట్రాళ్ల బోజ్జమ్మ
కందనవోలు దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండలో ఆదివారం దిగంబర దివానే ముగితాత ఉరుసు సందర్భంగా కీర్తిశేషులు కేఈ మాదన్న జ్ఞాపకార్థంగా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ఉరుసుకువచ్చిన భక్తాదాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ” కార్యక్రమం లో పాలొగొన్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె. రామకృష్ణ
కందనవోలు గోనెగండ్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామం లో వృద్ధులకు మరో వితంతువులకు పెంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర *కురుబకార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ**పాలొగొన్నారు ఈ సందర్భంగా ఆయన…
