పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన బత్తిని కుబేర్ నాథ్
కందనవోలు కర్నూలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా కర్నూలు జిల్లా మరియు ఆదోని మండలంలోని విద్యార్థులకు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బత్తిని కుబేర్ నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల పట్ల భయం, ఆందోళన…
కల్లూరులో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహణ
కందనవోలు కల్లూరు 138 – పాణ్యం నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటరు నమోదు అధికారి మరియు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ఆధ్వర్యంలో మార్చి 10.03.2026 నుండి 12.03.2026 వరకు కల్లూరు మండలంలోని…
జగన్నాధ గట్టు పై వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలి న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం అధ్యక్షుడు డాక్టర్ తిరుపాల్ రెడ్డి
కందనవోలు కర్నూలు కర్నూలు లో జగన్నాథ గట్టు పై తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం అధ్యక్షులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అపారమైన సాంస్కృతిక మరియు విద్యా ప్రాముఖ్యత…
మహిళలే మహారాణులుగా తీర్చిదిద్దడంమే లక్ష్యం ఎమ్మెల్యే బివి అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కనందనవోలు ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు కనందనవోలు మహిళలే మహారాణులుగా తీర్చి దిద్దడంమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని మండల పరిషత్ సమావేశ భవనం నందు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. యంపిడిఓ…
భీరాలింగేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు గోనెగండ్ల గోనెగండ్ల మండలం అలువాల గ్రామంలో శ్రీ భీరాలింగేశ్వర స్వామి దేవర సందర్భంగా స్వామి వారికి ఎంపీ బస్తిపాటి నాగరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు..ఈ సందర్భంగా భీరాలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజల చేశారు…అనంతరం గ్రామ…
ఆలూరులో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు..ఎంపీ నాగరాజు
కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు లేవని ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు.. హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భక్త కనక దాసు విగ్రహాన్ని…
భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గౌరు చరిత రెడ్డి కమ్మరి పార్వతమ్మ కల్లూరు మండలం తాసిల్దార్ కే ఆంజనేయులు
కందనవోలు కల్లూరు రైతు క్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి అంతర్జాతీయ ఊబకాయ దినోత్సవం మార్చి 4న
కందనవోలు కర్నూలు డాక్టర్. నవీన్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు మితిమీరిన ఆహారపు అలవాట్లనే ఊబకాయం వస్తుంది. ప్రపంచంలో దీని వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లో అవగాహాన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 4వ…
రంజాన్ మాసం పవిత్రమైనది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని రోజా మసీదుతో పాటు పోలీస్ లైన్ మసీదు, ధర్వేశ్ ఖాద్రి మసీదులో ఆయన ఇఫ్తార్ విందులో…
కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో కొత్తపట్టదారు పాసుపుస్తకంల పంపిణీ కార్యక్రమము
కందనవోలు కల్లూరు తేది 02.03.2026 నుండి 09.03.2026 వరకు జరుగుతుంది అని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. కల్లూరు మండలం నందు నాయకల్లు గ్రామములోని రీ-సర్వే కార్యక్రమం తర్వాత పూర్తి విస్తీర్ణం ఎకరముల 3477.794 సెంట్స్ నకు మొత్తం రైతులకు గల…
