ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఫోటో- అన్నదానమును ప్రారంభించిన కప్పట్రాళ్ల బోజ్జమ్మ

కందనవోలు దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండలో ఆదివారం దిగంబర దివానే ముగితాత ఉరుసు సందర్భంగా కీర్తిశేషులు కేఈ మాదన్న జ్ఞాపకార్థంగా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ఉరుసుకువచ్చిన భక్తాదాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ” కార్యక్రమం లో పాలొగొన్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె. రామకృష్ణ

కందనవోలు గోనెగండ్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామం లో వృద్ధులకు మరో వితంతువులకు పెంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర *కురుబకార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ**పాలొగొన్నారు ఈ సందర్భంగా ఆయన…

కర్నూలు నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ కు అభినందనలు తెలిపిన జిల్లా కురువ సంఘం నాయకులు

కందనవోలు కర్నూలు నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ ఎం.కే.రఘునందన్ ను శనివారం తన చాంబర్లో కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి పూల బొకే ను అందజేసిన వారిలో కర్నూలు జిల్లా…

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు

కందనవోలు కర్నూలు కర్నూలు నియోజకవర్గంలోని 150,161&171 బూత్ ల అబ్సర్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు కర్నూలు ఎమ్మెల్యే మంత్రివర్యులు టీ.జి భరత్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో మరియు సచివాలయ సిబ్బందితో* *ఈరోజు…

అంగన్వాడీ టీచర్లపై ఎటువంటి వేధింపులకు పాల్పడలేదు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం సిడిపిఓ మద్దమ్మ

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాజెక్ట్ పరిధిలోని పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్లును వేధిస్తున్నట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఐ.సి.డి.యస్ సిడిపిఓ మద్ధమ్మ పేర్కొన్నారు.అంగన్వాడి టీచర్లను వేధిస్తున్న ఆస్పరి ఐసిడిఎస్ మద్దమ్మ” అనేశీర్షికతో ప్రచురితమైన వార్త అవాస్తమని పేర్కొన్నారు.ప్రాజెక్ట్…

కర్నూలు కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన రఘునందన్

కందనవోలు కర్నూలు కర్నూలు కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్ గా ఎం.కె. రఘునందన్ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు…

రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారంలో పలువురు చిన్నారులు మృతి చెందడంతో పాటు అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ సందర్భంగా సంఘటన మీద వైసీపీ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ స్పందించారు.

కందనవోలు కర్నూలు ఆయన చిన్నారుల మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అనేకచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం,…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు అధికమైనయని వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.

కందనవోలు కర్నూలు కర్నూల్ నగరంలో కండేరు వీధిలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన మాదిగ మనోహర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో దళితులపై వరుసగా దాడులు చేసి చంపుతున్న కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం…

గంజహళ్లి బడే సాహెబ్ దర్గాను దర్శించుకున్న ఎంపీ,ఎం.ఎల్.ఏ

కందనవోలు గంజహళ్ల కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ ఉరుసు మహోత్సవంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎం.ఎల్.ఏ బీ.వి జయ నాగేశ్వరరెడ్ది పాల్గొన్నారు.. ఉరుసు సందర్బంగా దర్గా కు చేరుకున్న వారికి దర్గా పిఠాధిపతులు ముస్లిం…

గురుకులంలో హోమో సెక్స్ రేప్ ..!! ఆలూరు అరికెర గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి అఘాయిత్యం ఆస్పత్రి పాలైన బాధితుడు పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణ..??

కందనవోలు ఆలూరు విద్యాబుద్ధులు నేర్పి తమ పిల్లలను బావి భారత పౌరులుగా.. తీర్చిదిద్దుతారని ఆశతో పిల్లలను పాఠశాలలో చేర్చితే… వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. అసాధారణ రీతులలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలైనప్పటికీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి దారుణ…

You missed