అమరావతిపై అసెంబ్లీ తీర్మానం: అభివృద్ధి వ్యూహమా? రాజకీయ డ్రామాలా?.. ఎమ్మెల్సీ ఇసాక్ బాష
కందనవోలు నంద్యాల ఏపీ రాజకీయాల్లో మళ్లీ అమరావతి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఇదంతా ఒక ‘డైవర్షన్ పాలిటిక్స్’ అని వైసీపీ ప్రతిపక్షం మండిపడుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం…
కురుబ ప్రతిజ్ఞ నేను కురుబను. బీరప్ప వారసుడిని.డాll మర్రిపాటి రమేష్ మదనపల్లె
కందనవోలు మదనపల్లె కురుబలందరూ నా సోదర, సోదరీమణులు మరియు నా రక్త సంబంధీకులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాను మద్యానికి ఇతర వ్యసనాలకు గురికాను తద్వారా నా కుటుంబ మరియు కురుబ సమాజ గౌరవాన్ని దిగజార్చనునా తోటి…
హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో హోలగుందలో శాంతి సమావేశం మత సమరస్యానికి ప్రాధాన్యం
కందనవోలు ఆలూరు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హొలగుంద పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా, సౌహార్ద వాతావరణంలో నిర్వహించేందుకు హోలగుంద పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించారు. పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…
వాసవి కళ్యాణ మండపంలో ఘన వివాహం నూతన దంపతులకు ఆశీస్సులు
కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం లింగమూర్తి–పూజిత వివాహ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ శుభకార్యానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప,…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
కందనవోలు కోడుమూరు కోడుమూరు నియోజకవర్గంలోని పెంచికలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు…
జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఒక ప్రకటనలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకేషనల్…
తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించింది పార్టీకి కార్యకర్తలే బలం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గం…
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా
కందనవోలు కల్లూరు కల్లూరు అర్బన్ 33వ వార్డు పాత కల్లూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్…
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ
కందనవోలు కల్లూరు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లూరు మండలంలోని పలు వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని 32వ వార్డులో వార్డు ఇన్చార్జి నాగరాజు ఆధ్వర్యంలో, 34వ వార్డులో ఇన్చార్జి మాదన్న ఆధ్వర్యంలో, 35వ…
కురువ వివాహ పరిచయ వేదిక నిర్వహణ
కందనవోలు కర్నూలు కురువ సమాజానికి చెందిన యువతీ యువకుల వివాహ సంబంధాల ఏర్పాటుకు “కురువ వివాహ పరిచయ వేదిక” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వరులు, వధువులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
