Category: అమరావతి

పార్టీ బలోపేతంపై జగన్‌తో సిట్రా సత్యనారాయణమ్మ.. గడ్డం రామకృష్ణ కీలక చర్చ

కందనవోలు అమరావతి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ, వైఎస్సార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మదాసి…

దేశంలో వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయి ..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై న‌మ్మ‌కంతోనే ఇది సాధ్యం ..బస్ వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్ 2026లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు దేశానికి వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయ‌ని.. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఉన్న న‌మ్మ‌కంతోనే ఇది సాధ్య‌మ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. ఢిల్లీలో బస్…

తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా

కందనవోలు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి మహా కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం డాక్టర్ బ్రహ్మశ్రీ గురజాడ ఆనంద కుమార్ (జీకే) అధ్యక్షతన వారి స్వగృహంలో జరిగింది. ఈ…

హోసన్నా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

కందనవోలు నంద్యాల… నంద్యాల పట్టణంలోని రాయల్ కాంపౌండ్ లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరం నందు పాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి…

ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

కందనవోలు గుంటూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ బి. సత్య యేసు బాబు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ లతో కలిసి…

పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నాయకులతో ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్

కందనవోలు విజయవాడ: చిన్న, మధ్య తరహా పత్రికలకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఎస్. రంగశాయి నాయకత్వంలో…

స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

కందనవోలు విజయవాడ, స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం విజయవాడలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు రంగ సాయి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిన్న, మధ్యతరగతి పత్రికల…

అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్ విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

కందనవోలు ఎన్టీఆర్ జిల్లా అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్…

కూటమిలోని భాగస్వామి పార్టీలకు సమాన గుర్తింపు లభిస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు..కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన…

వెండి కిరీటం విరాళం

కందనవోలు శ్రీశైలం యం. సుబ్రమణ్యం, శ్రీశైలం వారు శ్రీ బయలు వీరభద్రస్వామివారికి అలంకరింపచేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను విరాళంగా సమర్పించారు. వీటి బరువు 1 కేజీ 230 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని…