రేపు అభయ్ రామ్ జన్మదిన వేడుకలు
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలో ప్రవళిక లింగస్వామి దంపతుల ప్రథమ పుత్రుడు వనమాల అభయ్ రామ్ నాల్గవ సంవత్సరం జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరుగును అని మనం పత్రిక విలేఖరి సుబ్బన్న ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన…
వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం
కందనవోలు కర్నూలు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వక్ కుమార్ బ్రెయిన్ ట్యూమర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్పై ప్రజల్లో…
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి
కందనవోలు కర్నూలు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువరు మృతి చెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి…
డ్రగ్స్కు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం చేయాలి: సీఐ మారుతి శంకర్
కందనవోలు కర్నూలు మత్తు మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, డ్రగ్స్కు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం చేయాలని కర్నూలు వన్టౌన్ సీఐ మారుతి శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రియులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో…
ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో
కందనవోలు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కర్నూల్ పార్లమెంటు) గా మాజీ జిల్లా అధ్యక్షురాలు,తాజా మాజీ కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ,గడ్డం రామకృష్ణ దంపతులను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఉమ్మడి జిల్లా కురువ సంఘం మహిళా…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ హరి అగ్రికల్చర్ కళాశాలలో ఘన కార్యక్రమం
కందనవోలు కర్నూలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ హరి అగ్రికల్చర్ కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, ప్రకృతి వనరుల సంరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన…
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన డా. శ్రీహరి కురువ
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) సభ్యునిగా ఎన్నికైన డా. శ్రీహరి కురువ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరై తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా డా. శ్రీహరి కురువ మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్…
రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట్రాముడు జన్మదిన వేడుకలు ఘనంగా
కందనవోలు కర్నూలు కే. నాగలాపురంలోని శ్రీ సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట్రాముడు తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి…
న్యూ కర్నూలు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హాకీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగింపు
కందనవోలు కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్లో మే 1 నుంచి 31 వరకు నిర్వహించిన హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఈరోజు ఘనంగా ముగిసింది. హాకీ కోచ్ కే రాము ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమానికి *ముఖ్య…
రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీల పంపిణీ
కందనవోలు కర్నూలు ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో టోపీల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులకు టోపీలను…
