ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన జాయింట్ సెక్రటరీ కురువ వీరేష్
కందనవోలు కర్నూలు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి) కురువ వీరేష్.. పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా…
