సింహాద్రిపురం మండలంలో ఘనంగా ‘బడి పండుగ’ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం
కందనవోలు సింహాద్రిపురం మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని “బడి పండుగ” (బడిబాట) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీడీవో, ఎంఈఓ-1, ఎంఈఓ-2,…
