Month: May 2026

పినాక ఉచిత శిక్షణ విద్యార్థులకు సువర్ణావకాశం బస్తిపాటి నాగరాజు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు విద్యార్థులను ఐఏఎస్,ఐపీఎస్ లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే పినాక స్థాపన బి.యాదగిరి,ఆదాయ పన్నుశాఖ కమిషనర్ చెన్నైఫౌండర్,పినాక ప్రజా సాధికార ట్రస్ట్

కందనవోలు కర్నూలు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు కలలను నిజం చేసుకునే సువర్ణావకాశం పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఉచిత శిక్షణ తరగతుల ద్వారా సాధ్యమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక శ్రీలక్ష్మీ…

ముగిసిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం. క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు

కందనవోలు కర్నూలు స్పోర్ట్స్ పట్టణంలోని విట్టల్ నగర్ లో ఉన్న గుడ్ షెఫర్డ్ స్కూల్లో నిర్వహించిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు…

వాహనాలను తనిఖీ చేసిన త్రీ టౌన్ ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు….

కందనవోలు కర్నూలు కర్నూల్ నగరం స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఫోర్ వీలర్ వాహనాలను త్రీ టౌన్ ఎస్సై ఏపీ శ్రీనివాసులు తనిఖీ చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా గోవులను తరలించకుండా…

సింహాద్రిపురం మండలంలో ఘనంగా ‘బడి పండుగ’ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం

కందనవోలు సింహాద్రిపురం మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని “బడి పండుగ” (బడిబాట) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీడీవో, ఎంఈఓ-1, ఎంఈఓ-2,…

పెద్దకూడాలలో ఘనంగా ‘బడి పండుగ’ ర్యాలీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం హాజరైన ఎంఈఓ రామకృష్ణ, ఎంపీడీఓ మరియు ఐసీడీఎస్ సిబ్బంది

కందనవోలు లింగాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచి, బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళవారం పెద్దకూడాల గ్రామ పరిధిలో ‘బడి పండుగ’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి (MEO) రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అవగాహన ర్యాలీని చేపట్టారు.…

బ్లాంక్ చెక్ ఆఫర్ నిజం కాదా? ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సూటి ప్రశ్న

కందనవోలు పులివెందుల వైఎస్సార్‌సీపీ నేతలు తమపై చేస్తున్న ఆరోపణలను పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు.మున్సిపల్ పరిధిలోని పులివెందుల టీడీపి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపి ఇన్‌చార్జ్ బీటెక్ రవి కడప ఎంపీ వైయస్…

శాంతి సామరస్యాలతో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి. పండుగ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్

కందనవోలు పులివెందుల, బక్రీద్ పండుగను సమాజంలో శాంతి, సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ప్రజలకు సూచించారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో…

క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ ఖాజా మొహిద్దిన్

కందనవోలు పులివెందుల క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఖాజా మొహిద్దీన్ పిలుపునిచ్చారు. మంగళవారం టిబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల బాకరాపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన…

విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు కమ్మరి పార్వతమ్మ విజ్ఞప్తి

కందనవోలు కర్నూలు విశ్వబ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు ప్రతిరోజూ పనుల నిమిత్తం టూ వీలర్లు, ఆటోలు తదితర వాహనాలపై గ్రామాలు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగితే భయపడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్…

అగ్రవర్ణాల ఉచ్చులో బీసీ నాయకులు పడొద్దు : ఎమ్మెల్యే పార్థసారథి

కందనవోలు ఆదోని ఆదోనిలో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన వీఆర్వో బీటీ సురేష్.. బత్తిని కుబేర్నాథ్ వ్యవహారంపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. బత్తిని కుబేర్నాథ్ కుటుంబాన్ని, అలాగే వీఆర్వో బీటీ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన…

You missed