Category: కడప (వైఎస్ఆర్ కడప)

మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్

కందనవోలు పులివెందుల జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ మహిళల భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆదేశాలు, పులివెందుల డి.ఎస్.పి బి. మురళి పర్యవేక్షణ లో…

లోపట్నూతలలో బాలిక అనుమానాస్పద మృతి నీళ్ల ట్యాంకులో శవమై కనిపించిన చిన్నారి

కందనవోలు లింగాల లింగాల మండల పరిధిలోని లోపట్నూతల గ్రామంలో ఒక బాలికను చంపి నీళ్లలో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు. లోపట్నూతుల గ్రామానికి చెందిన సృజన, రామాచారి దంపతులు కూమార్తె నిత్విక (4 )బాలిక ను 500 లీటర్ల నీళ్ల డ్రమ్ములో చంపివేశార…

సింహాద్రిపురం మండలంలో ఘనంగా ‘బడి పండుగ’ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం

కందనవోలు సింహాద్రిపురం మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని “బడి పండుగ” (బడిబాట) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీడీవో, ఎంఈఓ-1, ఎంఈఓ-2,…

పెద్దకూడాలలో ఘనంగా ‘బడి పండుగ’ ర్యాలీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం హాజరైన ఎంఈఓ రామకృష్ణ, ఎంపీడీఓ మరియు ఐసీడీఎస్ సిబ్బంది

కందనవోలు లింగాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచి, బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళవారం పెద్దకూడాల గ్రామ పరిధిలో ‘బడి పండుగ’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి (MEO) రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ అవగాహన ర్యాలీని చేపట్టారు.…

బ్లాంక్ చెక్ ఆఫర్ నిజం కాదా? ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సూటి ప్రశ్న

కందనవోలు పులివెందుల వైఎస్సార్‌సీపీ నేతలు తమపై చేస్తున్న ఆరోపణలను పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు.మున్సిపల్ పరిధిలోని పులివెందుల టీడీపి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపి ఇన్‌చార్జ్ బీటెక్ రవి కడప ఎంపీ వైయస్…

శాంతి సామరస్యాలతో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలి. పండుగ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్

కందనవోలు పులివెందుల, బక్రీద్ పండుగను సమాజంలో శాంతి, సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ప్రజలకు సూచించారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో…

క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ ఖాజా మొహిద్దిన్

కందనవోలు పులివెందుల క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఖాజా మొహిద్దీన్ పిలుపునిచ్చారు. మంగళవారం టిబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల బాకరాపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన…

కరువుపై కడప జిల్లా ‘జల’ విజయం: జలధారతో చిగురిస్తున్న ఆశలు.. జలహారతితో మురుస్తున్న రైతన్న! మారుతున్న జిల్లా రూపురేఖలు

కందనవోలు వైస్సార్ కడప 621 చెరువుల (98%) పునరుద్ధరణ ప్రణాళికలు* *76,983 నీటి సంరక్షణ నిర్మాణాలను శ్రీకారం* *212 (ట్యాంక్ బెడ్ల)చెరువు పూడికతీత పనులతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు* *190 చెరువుల గట్లను బలోపేతం* *188 తూములు, 135…

లింగాల మండలంలో ఇంటర్ ఫలితాలు కలవరపాటు గురుకులం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తక్కువ ఉత్తీర్ణత శాతం తల్లిదండ్రుల ఆందోళన

కందనవోలు లింగాల లింగాల మండలంలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించాయి. ముఖ్యంగా ఇప్పట్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాల మరియు లింగాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నమోదైన ఫలితాలు నిరాశకు గురిచేశాయి.ఇప్పట్ల గురుకుల…

పులివెందులలో వాహన తనిఖీలు వాహనదారులకు డిఎస్పి మురళి నాయక్ కౌన్సిలింగ్.

పులివెందులలో వాహన తనిఖ కందనవోలు పులివెందుల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలో పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మరియు అర్బన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఈ తనిఖీలను పర్యవేక్షించారు. వాహనదారుల…

You missed