లోపట్నూతలలో బాలిక అనుమానాస్పద మృతి నీళ్ల ట్యాంకులో శవమై కనిపించిన చిన్నారి
కందనవోలు లింగాల లింగాల మండల పరిధిలోని లోపట్నూతల గ్రామంలో ఒక బాలికను చంపి నీళ్లలో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు. లోపట్నూతుల గ్రామానికి చెందిన సృజన, రామాచారి దంపతులు కూమార్తె నిత్విక (4 )బాలిక ను 500 లీటర్ల నీళ్ల డ్రమ్ములో చంపివేశార…
