దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతోనే ఇది సాధ్యం ..బస్ వరల్డ్ ఇండియా కాన్క్లేవ్ 2026లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇది సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఢిల్లీలో బస్…
