Month: April 2026

దేశంలో వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయి ..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై న‌మ్మ‌కంతోనే ఇది సాధ్యం ..బస్ వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్ 2026లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు దేశానికి వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయ‌ని.. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఉన్న న‌మ్మ‌కంతోనే ఇది సాధ్య‌మ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. ఢిల్లీలో బస్…

.కోటలో విలేకరి హత్య దారుణం నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఏపీజేఎఫ్ *ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం కఠిన చట్టం తీసుకు రావాలి

వి.కోటలో విలేకర కందనవోలు కర్నూలు చిత్తూరు జిల్లా వికోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనను ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె హరినాథ్ రెడ్డి. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రామకృష్ణ. కే మధు సుధాకర్. ఉపాధ్యక్షులు…

కర్నూలులో వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవం

కందనవోలు కర్నూలు కర్నూలు ఉద్యోగ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ విశ్వేశ్వర సహిత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ మధ్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా, వేడుకల సందడి మధ్య…

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం … నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ

కందనవోలు నంద్యాల జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా అడుగులు ఫలితాన్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు…

పెట్రోల్, డీజిల్ పై ఆందోళన వద్దు.. మంత్రి టీజీ భరత్ గుప్తా

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు. జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి ఈ విషయంపై జిల్లా అధికారులతో…

విరుపాపురం రంగన్న నూతన గృహప్రవేశం ఘనంగా గోరంట్ల మాధవ్, సవితమ్మ దంపతులు

కందనవోలు హాలహర్వి కర్నూలు జిల్లా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో మదాసి మదరి కురువ సంఘం ఆలూరు తాలూకా గౌరవ అధ్యక్షుడు గోనేహళ్ రంగన్న వారి నూతన గృహప్రవేశం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం మాజీ ఎంపీ…

వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం…ఆరోగ్యం కాపా డుకుందాం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు టోపీలు పంపిణి కె.శ్రీనువాసులు,అధ్యక్షులు

కందనవోలు కర్నూలు కర్నూలు నగరం,సమాచార శాఖ భవన్ ప్రాంగ ణంలో బుధవారం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే.శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం…ఆరోగ్యం కాపాడుకుందాం అనే నినాదంతో జర్నలిస్ట్ లకు టోపీలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.కార్యక్ర మానికి…

సురేంద్ర నాయుడు కుటుంబానికి న్యాయం చేయాలి..!!టిడిపి అధిష్టానం సానుకూల స్పందన కోరుతూ నేతల డిమాండ్.

కందనవోలు ఆలూరు గత సంవత్సరం ఏప్రిల్ 20 2025 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ గుండెపోటుతో మరణించిన కీర్తిశేషులు సురేంద్ర నాయుడు వర్ధంతి సందర్భంగా ఆలూరులో నిర్వహించిన కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. ఈ…

ఆలూరులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు  అన్నదానంతో సేవా కార్యక్రమాలు

కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు…

ఆదోనిలో ఘనంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ హరి  గృహప్రవేశం

కందనవోలు ఆదోని ఆదోని పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ హరి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కొంక సిద్ధార్థ్ నాయుడు, ఎన్‌డీబీఎల్ జిన్నింగ్ మిల్ అధినేత బత్తిని లక్ష్మీనారాయణ, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి…