ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40,000 లంచం తీసుకుంటూ కర్నూలు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.40 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ…
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన జాయింట్ సెక్రటరీ కురువ వీరేష్
కందనవోలు కర్నూలు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి) కురువ వీరేష్.. పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా…
19 మంది ఆర్ఎస్ఐలు. కన్వర్షన్ కింద ఎస్ఐలుగా పదోన్నతి . కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐలు.
కందనవోలు కర్నూలు ఆర్ముడు రిజర్వుడ్ లో ఆర్ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సివిల్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన 19 మంది శుక్రవారం కర్నూలులోని డీఐజీ రేంజ్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీఐజీ…
రేపు అభయ్ రామ్ జన్మదిన వేడుకలు
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలో ప్రవళిక లింగస్వామి దంపతుల ప్రథమ పుత్రుడు వనమాల అభయ్ రామ్ నాల్గవ సంవత్సరం జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరుగును అని మనం పత్రిక విలేఖరి సుబ్బన్న ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన…
వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం
కందనవోలు కర్నూలు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వక్ కుమార్ బ్రెయిన్ ట్యూమర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్పై ప్రజల్లో…
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి
కందనవోలు కర్నూలు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువరు మృతి చెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి…
డ్రగ్స్కు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం చేయాలి: సీఐ మారుతి శంకర్
కందనవోలు కర్నూలు మత్తు మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, డ్రగ్స్కు దూరంగా ఉండి పుస్తకాలతో స్నేహం చేయాలని కర్నూలు వన్టౌన్ సీఐ మారుతి శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రియులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో…
ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో
కందనవోలు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కర్నూల్ పార్లమెంటు) గా మాజీ జిల్లా అధ్యక్షురాలు,తాజా మాజీ కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ,గడ్డం రామకృష్ణ దంపతులను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఉమ్మడి జిల్లా కురువ సంఘం మహిళా…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ హరి అగ్రికల్చర్ కళాశాలలో ఘన కార్యక్రమం
కందనవోలు కర్నూలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ హరి అగ్రికల్చర్ కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, ప్రకృతి వనరుల సంరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన…
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన డా. శ్రీహరి కురువ
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) సభ్యునిగా ఎన్నికైన డా. శ్రీహరి కురువ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరై తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.ఈ సందర్భంగా డా. శ్రీహరి కురువ మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్…
