Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు

కందనవోలు కర్నూలు కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షేక్ ముంతాజ్ (28), భర్త షేక్ మునావర్, ఇబ్రహీం మసీదు, గడ్డం స్టేట్, కర్నూలు నివాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదు ప్రకారం, గత…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్

కందనవోలు కర్నూలు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర యువజన సంఘం నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రాలయం కురువ నాయకులు మాజీ సర్పంచ్ రామాంజనేయులు అలాగే వారి బృందం. మంత్రాలయం పరిధిలో ఐరనగల్లు గ్రామంలో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ మరియు గుడి నిర్మాణం కొరకు…

ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు

కందనవోలు విజయవాడ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం…

మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్

కందనవోలు పులివెందుల జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ మహిళల భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆదేశాలు, పులివెందుల డి.ఎస్.పి బి. మురళి పర్యవేక్షణ లో…

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కందనవోలు కర్నూలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్…

కురువల జోలికి వస్తే సహించం  కురువ ప్రజాప్రతినిధులు అవమానం చేస్తే మీకు రాజకీయ సమాధి  కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు.

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం పెదపాడు సమీపంలోని శ్రీ బీర లింగేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో కురువలపై దాడులు…

జనాభా నిర్వహణ పై అవగాహన పెంచుకోవాలి సెట్కూరు సీఈఓ – డాక్టర్. వేణుగోపాల్.

కందనవోలు కర్నూలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దిన్నదేవరపాడు డాక్టర్ .బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ…

ఎస్‌ఐఆర్‌పై సందేహాలుంటే బీఎల్‌ఓలను సంప్రదించండి ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి: చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ

కందనవోలు కర్నూలు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ సూచించారు.…

ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత: వేధింపులు ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కందనవోలు ఆస్పరి సొసైటీ బ్యాంక్ ఫోర్జరీ కేసు విచారణ పేరుతో వేధించారని ఆరోపిస్తూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు…

లోపట్నూతలలో బాలిక అనుమానాస్పద మృతి నీళ్ల ట్యాంకులో శవమై కనిపించిన చిన్నారి

కందనవోలు లింగాల లింగాల మండల పరిధిలోని లోపట్నూతల గ్రామంలో ఒక బాలికను చంపి నీళ్లలో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు. లోపట్నూతుల గ్రామానికి చెందిన సృజన, రామాచారి దంపతులు కూమార్తె నిత్విక (4 )బాలిక ను 500 లీటర్ల నీళ్ల డ్రమ్ములో చంపివేశార…

You missed