65 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ సీతమ్మధారలో పునర్జన్మ శస్త్రచికిత్స లేకుండా రక్తనాళంలో స్టెంట్
కందనవోలు విశాఖపట్నం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కీలక ధమనుల్లో ప్రాణాపాయ స్థాయిలో ఏర్పడిన రక్తగడ్డలను సకాలంలో గుర్తించి, అత్యవసర చికిత్సతో 65 ఏళ్ల రోగికి ప్రాణాపాయం నుంచి కాపాడారు కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధార వైద్యులు. చికిత్సనందించిన డా. రాజా కుమార్…
