Category: విశాఖపట్నం

65 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ సీతమ్మధారలో పునర్జన్మ శస్త్రచికిత్స లేకుండా రక్తనాళంలో స్టెంట్

కందనవోలు విశాఖపట్నం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కీలక ధమనుల్లో ప్రాణాపాయ స్థాయిలో ఏర్పడిన రక్తగడ్డలను సకాలంలో గుర్తించి, అత్యవసర చికిత్సతో 65 ఏళ్ల రోగికి ప్రాణాపాయం నుంచి కాపాడారు కిమ్స్ హాస్పిటల్స్ సీతమ్మధార వైద్యులు. చికిత్సనందించిన డా. రాజా కుమార్…

ఎక్మోతో ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు  అమ్మోనియాతో ఊపిరితిత్తులకు, కళ్లకు రసాయన గాయం 15 రోజుల పాటు సాహోపేతమైన చికిత్స

కందనవోలు విశాఖపట్నం, పని ప్రదేశంలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంతో పాటు అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి గురై తీవ్రంగా గాయపడిన 37 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక ఎక్మో చికిత్సతో ప్రాణాలు కాపాడారు. చికిత్సనందించిన ఇంటర్నల్ మెడిసిన్…

కిమ్స్ ఐకాన్‌లో విజ‌య‌వంతంగా గ్ర‌హ‌ణం మొర్రి శ‌స్త్రచికిత్స‌లు వీటితోపాటు ముఖంలో అవ‌క‌రాల‌కూ శ‌స్త్రచికిత్స‌లు  ఇంగా ఫౌండేష‌న్, దోషి స్మైల్స్ సంస్థ‌ల స‌హ‌కారం మాక్సిలోఫేషియ‌ల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వైఎస్ఎన్ రెడ్డి వెల్ల‌డి

కందనవోలు విశాఖ‌ప‌ట్నం, పుట్టుక‌తోనే పిల్ల‌ల‌కు వ‌చ్చే గ్ర‌హ‌ణం మొర్రి స‌మ‌స్య‌ను చిన్న‌త‌నంలోనే శ‌స్త్రచికిత్స‌తో న‌యం చేయించాలి. లేక‌పోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది. గ్ర‌హ‌ణం మొర్రికి ముందుగానే శ‌స్త్రచికిత్స చేస్తే.. వాళ్లు అంద‌రిలాగే తిన‌డం, మాట్లాడ‌డం సాధ్య‌మ‌వుతుంది. లేక‌పోతే స‌మాజంలో…

ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…