Category: నంద్యాల

నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం

కందనవోలు న్యూస్ బనగానపల్లె .. బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పాలకమండలి చైర్మన్ & సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ…

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు

కందనవోలు గూడూరు పెంచికలపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మార్గదర్శకత్వంలో, కురుబ…

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా…

దక్షిణ శిరిడి దేవస్థానంలో వైభవంగా మహా బిక్ష

కందనవోలు కర్నూలు దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన సకల దేవతా దీక్ష పరులందరికీ కార్తీక మాసంలో బిక్ష ఏర్పాటు చేసి నేడు సాయిబాబా దేవస్థానం నందు మహా బిక్ష కార్యక్రమం…

బాబు సంక్షేమాలకు…రైతన్నలే వారసులు నంద్యాల జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి

కందనవోలు నంద్యాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, రైతన్నలే వారసులని నంద్యాల జిల్లా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన విధంగా పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. దిల్లీలో కేంద్ర మంత్రిని.. రాష్ట్ర మంత్రి…

ఉయ్యలవాడ నరసింహారెడ్డి జయంతి ఘన నివాళి అర్పిస్తున్నాను నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీ కృష్ణ

కందనవోలు నంద్యాల మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిపై సాయుద పోరాటం చేసిన తొలి వీరుడిగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని పొందిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ నంద్యాల జిల్లా జనసేన పార్టీ ఘన నివాళి.…

కుల‌, మ‌తాల‌కు అతీతంగా క‌ర్నూల్లో అభివృద్ధి.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ..మ‌హ‌మ్మదీయ వ‌క్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేక‌ర్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్ర‌మాలు

కందనవోలు కర్నూలు క‌ర్నూల్లో కుల‌, మ‌తాల‌కు అతీతంగా అభివృద్ధి కార్య‌క్రమాలు చేస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని గ‌డియారం ఆస్ప‌త్రి స‌మీపంలోని ప్రీమెట్రిక్ మ‌రియు పోస్ట్ మెట్రిక్ ఉర్దూ హాస్ట‌ల్స్‌కు మ‌హ‌మ్మ‌దీయ…

క‌ర్నూలు అభివృద్ధికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ..మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా నూత‌నంగా రోడ్డును ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు క‌ర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు వెళుతున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని మెడిక‌ల్ కాలేజీ ఎదురుగా షాపులు తొల‌గించిన ప్రాంతంలో నూత‌నంగా రోడ్డును వేశారు.…

సంఘటన్ శ్రీజన్ అభియాన్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఈ నెల 30వ తేదీ నుంచి నంద్యాల పార్లమెంట్ లో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గా లలో పర్యటన

కందనవోలు నంద్యాల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి,నంద్యాల డిసిసి అధ్యక్ష బాధ్యతలనుంచి స్వచ్చందంగా తప్పుకుంటూ, ఏఐసీసీ సభ్యులుగా,కర్నూల్ జిల్లా ఇంచార్జి గా,పాణ్యం నియోజకవర్గం సమన్వయ కర్త గ కొనసాగుతానుకాంగ్రెస్ పార్టీ లో పని చేసే నీతి,నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలైన ఆశావాహుల నుంచి…

You missed