Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

జూటూరు సమీపంలో ఘనంగా పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న మాండ్ర శివప్రసాద్ రెడ్డి.

కందనవోలు పాములపాడు పాములపాడు మండలం జూటూరు గ్రామ పొలిమేరలో బాణకచెర్ల గ్రామానికి చెందిన రత్నమయ్య నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు మాండ్ర శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,…

నగల చోరీ కేసులో ఆరుగురు అరెస్ట్ – డి.ఎస్.పి శ్రీనివాస్

కందనవోలు న్యూస్ బనగానపల్లె.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున పీర్ల చావడి ప్రక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో సెటర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి సెట్టర్న్ లిఫ్ట్ చేసి నగలను దొంగతనం…

ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ శ్రీహరి కురువ

కందనవోలు కర్నూలు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఆధ్వర్యంలో కురువ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన ఎన్నిక వైద్య రంగంలో విశిష్టమైన గుర్తింపుగా నిలిచిందని, ఇది కురువ సమాజానికి కూడా గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో…

మహనీయుల పుట్టినరోజు పండుగను ఘనంగా ప్రభుత్వమే జరిపించాలని జేఏసీ & జై భీమ్ కమిటీ సభ్యులు

కందనవోలు న్యూస్ కర్నూలు మంగళవారం మాదిగ జేఏసీ & జై భీమ్ కమిటీ జిల్లా కన్వీనర్ పెద్దలు సోమసుందరం నాయకత్వంలో కమిటీ సభ్యులు కలిసి ఫిబ్రవరి 14వ తేదీన పెద్దలు దామోదరం సంజీవయ్య జయంతి అలాగే ఏప్రిల్ నెల 05 వ…

ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల్లో డా. శ్రీహరి కురువ ఘన విజయం

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 30,773 మంది నమోదిత వైద్యులు ఓటర్లుగా పాల్గొన్నారు.* ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 8.00…

శారీరక దృఢత్వానికి,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం:- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరreడ్డి

కందనవోలు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ…

పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలి

కందనవోలు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కందనవోలు శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు ( 08.02.2026 నుండి18.02.2026 వరకు) నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు (08.02.2026) ప్రారంభమయ్యాయి. కాగా ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి.…

నేడు ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికలు వైద్యుల గౌరవం, భవిష్యత్తును నిర్ణయించే కీలక రోజు

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు *ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (APMC) ఎన్నికలు* నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు* పోటీ పడుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా *56,373 మంది నమోదు చేసిన వైద్యులు ఓటర్లుగా* తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ…

క్షనికావేశంలో ఆత్మహత్య చేసుకునే తల్లి కూతుర్లను కాపాడిన నాలుగో పట్టణ పోలీసులు,

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని దేవనగర్ కు చెందిన గొల్ల శివ లీలవతి భర్త పేరు నాగరాజు 32 సం ” అనే మహిళ తన సంతానమైన ఇద్దరు చిన్న ఆడపిల్లలను ఎత్తుకొని కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి విటల్ నగర్…

You missed