ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వడ్డెరుల డిమాండ్లను తీసుకెళ్తా. వడ్డెరులంటే సీఎం చంద్రబాబు కు ఎంతో అభిమానం. వడ్డెరులను ఎస్ టీ జాబితాలో చేర్చే బాధ్యత మంత్రి బి సి జనార్దన్ రెడ్డి తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
కందనవోలు నంద్యాల వడ్డెర కులస్థులు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంతో అభిమానమని, వడ్డెర కులస్థుల న్యాయమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి…
లక్ష్మాపురంలో మినరల్ వాటర్ ఫ్లాంట్ కు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి భూమి పూజ.
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి…
ఈత క్రీడాకారులను అభినందించిన ఎంపీ
కందనవోలు కర్నూలు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అభినందించారు. అండర్ 19 విభాగంలో పాల్గొంటున్న పి. హేమలత అండర్…
కర్నూలు అభివృద్ధి కోసమే కష్టపడుతున్నా.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ..మౌర్య ఇన్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం
కందనవోలు కర్నూలు కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఆదివారం నగరంలోని మౌర్య ఇన్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్,…
ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
కందనవోలు గుంటూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ బి. సత్య యేసు బాబు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ లతో కలిసి…
కిమ్స్ ఐకాన్లో విజయవంతంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు వీటితోపాటు ముఖంలో అవకరాలకూ శస్త్రచికిత్సలు ఇంగా ఫౌండేషన్, దోషి స్మైల్స్ సంస్థల సహకారం మాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి వెల్లడి
కందనవోలు విశాఖపట్నం, పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గ్రహణం మొర్రి సమస్యను చిన్నతనంలోనే శస్త్రచికిత్సతో నయం చేయించాలి. లేకపోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది. గ్రహణం మొర్రికి ముందుగానే శస్త్రచికిత్స చేస్తే.. వాళ్లు అందరిలాగే తినడం, మాట్లాడడం సాధ్యమవుతుంది. లేకపోతే సమాజంలో…
ఆదోని జిల్లాగా ప్రకటించాలి రాయలసీమ రవికుమార్ రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్
కందనవోలు కర్నూలు జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని తక్షణమే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న,రాయలసీమ యువ విద్యార్థి సమైక్య…
మాదసి కురువ, మాదారి కురువ ల సమస్యల పై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు మదాసి కురువ, మాదరి కురువ కులాలకు ఎస్సీ హోదా కల్పించి, తగిన కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను ఎంపీ బస్తిపాటి…
కల్లూరు అర్బన్లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కందనవోలు కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలోని పలు వార్డులలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని పలు ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.21వ…
మంత్రి టీజీ. భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి. ప్రభుదాస్
కందనవోలు న్యూస్. కర్నూలు కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ. భరత్ పై అసత్య ఆరోపనలు చేయడం సరికాదని విశ్రాంత ఎపీఎన్జోవో జిల్లా నాయకులు తెలిపారు. కర్నూలు లోని ఏ.బీ.సీ క్వాటర్స్ లో కొందరు దళారులు అక్రమించుకొని బాడుగలు…
