Month: May 2026

పార్టీ బలోపేతంపై జగన్‌తో సిట్రా సత్యనారాయణమ్మ.. గడ్డం రామకృష్ణ కీలక చర్చ

కందనవోలు అమరావతి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ, వైఎస్సార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మదాసి…

రాత్రి వేళల వరకూ తెరిచి ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం.. నిబంధనలపై ప్రజల్లో చర్చ

కందనవోలు విజయవాడ విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకూ పనిచేస్తుండటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్ణీత సమయాల్లోనే పనిచేయాల్సి ఉండగా, సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆలస్యంగా తెరిచి ఉండటంపై స్థానికులు ప్రశ్నలు…

మంత్రి నారా లోకేష్ ఆలోచనా విధానంతో ప్ర‌భుత్వ స్కూల్స్‌లో మంచి ఫ‌లితాలు ప్ర‌భుత్వ స్కూల్ టెన్త్ విద్యార్థుల‌తో మంత్రి టీజీ భ‌ర‌త్ లంచ్ మీట్‌

కందనవోలు కర్నూలు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రభుత్వ పాఠ‌శాలలో చ‌దివి టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థుల‌కు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ఇంట్లో ప్ర‌త్యేక విందు ఇచ్చారు. విద్యార్థుల‌కు ఫోన్…

ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులు ఐ వి సి ఫిల్టర్ ప్రక్రియ విజయవంతం శాంతిరాం హాస్పిటల్ వైద్యులు అద్భుత విజయం

కందనవోలు నంద్యాల నంద్యాలలోని ప్రముఖ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. 40 సం” పి. నరసింహులు అనే వ్యక్తిని అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితి నుండి వైద్యులు రక్షించారు. కేసు వివరాలు: పి.…

ప్ర‌జాసేవ చేస్తూనే ఉంటాం.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 60 జంట‌ల‌కు ఉచిత వివాహాలు* మౌర్య ఇన్‌లో ఒక్క జంట‌కు రూ.80వేల చెక్కు అంద‌జేసిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ..డ‌బ్బుల కోసం రాజ‌కీయాలు చేయ‌డం లేద‌న్న మంత్రి

కందనవోలు కర్నూలు ఎన్నిక‌ల్లో ఓడినా, గెలిచినా ప్ర‌జాసేవ‌లోనే ఉన్నామ‌ని, ఉంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. త‌న తండ్రి, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా 60 జంట‌ల‌కు…

ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి…

సల్కాపురంలో ఘనంగా ధ్వజ ప్రతిష్ట పూజలు

కందనవోలు కల్లూరు కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో శ్రీ గణపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గరుడ ధ్వజ, హనుమత ధ్వజ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో…

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు దివ్య సమాఖ్య వినతిపత్రం సమర్పించింది. 1950 ప్రెసిడెంట్ ఆర్డర్‌ను రద్దు చేయాలని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధంగా ఉన్న వివక్షాత్మక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ…

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్టాండప్ కమెడియన్ రాజ‌కీయాల్లో మచ్చలేనిది టీజీ కుటుంబం ప్ర‌త్య‌ర్థుల‌కు కూడా టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో తెలుసు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జోక‌ర్‌లా మారి అస‌త్యాలు మాట్లాడుతున్నారు బైరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్‌ కేసు వేయ‌బోతున్నాను అవినీతి మ‌ర‌క లేకుండా ప్ర‌జాసేవ చేస్తున్నాం సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో క‌ర్నూలు అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డుతున్నాను మీడియా స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు ద‌శాబ్దాలుగా నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నామ‌ని, రాజ‌కీయాల్లో టీజీ కుటుంబం అంటే మ‌చ్చ‌లేనిద‌ని.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. అమరావ‌తిలోని స‌చివాల‌యంలో ప‌బ్లిసిటీ సెల్‌లో మంత్రి మీడియా స‌మావేశం…

అమీలియో హాస్పిటల్స్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం: మృత్యువు అంచున ఉన్న యువకుడికి పునర్జన్మ.

కందనవోలు కర్నూలు కర్నూలులోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, అమీలియో హాస్పిటల్స్ వైద్య బృందం ఒక క్లిష్టమైన అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఒక యువకుడి ప్రాణాలను కాపాడింది. గొంతులో కత్తి దిగి అత్యంత విషమ స్థితిలో ఉన్న రోగికి నిపుణులైన వైద్యులు…

You missed