కర్నూలు లో డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు 61 మందికి రూ.6.10 లక్షల జరిమానా
కందనవోలు కర్నూలు కర్నూల్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ విభాగం డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠినంగా వ్యవహరిస్తోంది. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఉత్తర్వులతో, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్…
