భూములు పొందిన కంపెనీలు పనులు ప్రారంభించాలి జీ.యం, జెడ్.యంల సమీక్షా సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నార్త్ జోన్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, విజయవాడ,…
