ఆలూరులో విద్యార్థి పై టీచర్ దాడి కలకలం చిన్న తప్పుకే చితకబాదిన ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం
కందనవోలు ఆలూరు ఆలూరు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థిపై టీచర్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థి ప్రవీణ్పై ఇంగ్లీష్ టీచర్ రజిని సిస్టర్ దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో బాలుడు శారీరకంగా,…
