Category: కర్నూలు

ఆలూరులో విద్యార్థి పై టీచర్ దాడి కలకలం చిన్న తప్పుకే చితకబాదిన ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం

కందనవోలు ఆలూరు ఆలూరు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థిపై టీచర్ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థి ప్రవీణ్‌పై ఇంగ్లీష్ టీచర్ రజిని సిస్టర్ దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో బాలుడు శారీరకంగా,…

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు దివ్యాంగుల సాధికారతకు,సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు… నగరంలోని సంజయ్ గాంధీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు విభిన్న ప్రతిభావంతుల యువసేన…

శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ ఆదాయం.. నెల రోజుల్లో 77.19 కోట్లు

కందనవోలు శ్రీశైలం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ఉగాది మహోత్సవాల వేళ రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. గత 30 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ₹ 7,19,58,064 నగదు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు…

ఫైబ్రోస్కాన్ మీరు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా? మీ లివర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అద్భుత అవకాశం! కేవలం 500 మాత్రమే

గంగా పాలి క్లినిక్ ఎన్ ఆర్ పేట మూడో లైన్ కర్నూలు

చెట్లు తొలగించకుండానే రోడ్డు.. భారీ వాహనాలు రాకపోకలకు అడ్డంకి

కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలో ఎల్లార్తి రోడ్డులో సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది కాని రోడ్డు ఇరువైపులా బంకులు మరియు చెట్లు తొలగించకుండా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్మాణం చేపట్టని…

గుమ్మనూరు నారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి వెల్లడి 

కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంట గ్రామంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ సభ ఘనంగా జరిగింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో…

మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ లోని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి…

పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ విజ‌య‌వాడ‌లో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఆవిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి…

పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన బత్తిని కుబేర్ నాథ్

కందనవోలు కర్నూలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా కర్నూలు జిల్లా మరియు ఆదోని మండలంలోని విద్యార్థులకు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బత్తిని కుబేర్ నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల పట్ల భయం, ఆందోళన…

కల్లూరులో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహణ

కందనవోలు కల్లూరు 138 – పాణ్యం నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటరు నమోదు అధికారి మరియు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ఆధ్వర్యంలో మార్చి 10.03.2026 నుండి 12.03.2026 వరకు కల్లూరు మండలంలోని…

You missed