జగన్నాధ గట్టు పై వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలి న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం అధ్యక్షుడు డాక్టర్ తిరుపాల్ రెడ్డి
కందనవోలు కర్నూలు కర్నూలు లో జగన్నాథ గట్టు పై తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం అధ్యక్షులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అపారమైన సాంస్కృతిక మరియు విద్యా ప్రాముఖ్యత…
