Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

ఆలూరులో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు..ఎంపీ నాగరాజు

కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు లేవని ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు.. హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భక్త కనక దాసు విగ్రహాన్ని…

భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గౌరు చరిత రెడ్డి కమ్మరి పార్వతమ్మ కల్లూరు మండలం తాసిల్దార్ కే ఆంజనేయులు 

కందనవోలు కల్లూరు రైతు క్షేమమే లక్ష్యంగా, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…

జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి అంతర్జాతీయ ఊబ‌కాయ దినోత్స‌వం మార్చి 4న‌

కందనవోలు కర్నూలు డాక్ట‌ర్‌. నవీన్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు మితిమీరిన ఆహార‌పు అల‌వాట్ల‌నే ఊబ‌కాయం వస్తుంది. ప్ర‌పంచంలో దీని వ‌ల్ల అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 4వ…

రంజాన్ మాసం పవిత్రమైనది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్

కందనవోలు కర్నూలు రంజాన్ ఎంతో పవిత్రమైన మాసం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని రోజా మసీదుతో పాటు పోలీస్ లైన్ మసీదు, ధర్వేశ్ ఖాద్రి మసీదులో ఆయన ఇఫ్తార్ విందులో…

కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో కొత్తపట్టదారు పాసుపుస్తకంల పంపిణీ కార్యక్రమము

కందనవోలు కల్లూరు తేది 02.03.2026 నుండి 09.03.2026 వరకు జరుగుతుంది అని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. కల్లూరు మండలం నందు నాయకల్లు గ్రామములోని రీ-సర్వే కార్యక్రమం తర్వాత పూర్తి విస్తీర్ణం ఎకరముల 3477.794 సెంట్స్ నకు మొత్తం రైతులకు గల…

కేశవరెడ్డి లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

కందనవోలు కర్నూలు 98వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని* పురస్కరించుకొని సోమవారం నగరములోని వెంకటరమణ కాలనీలోని *కేశవరెడ్డి పాఠశాలలో* (ఏడు కార్నివల్ )* వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *నర్సరీ నుండి పదవ తరగతి* విద్యార్థులు *సైన్స్ డే* సందర్భంగా అన్ని…

ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఫోటో- అన్నదానమును ప్రారంభించిన కప్పట్రాళ్ల బోజ్జమ్మ

కందనవోలు దేవనకొండ మండల కేంద్రమైన దేవనకొండలో ఆదివారం దిగంబర దివానే ముగితాత ఉరుసు సందర్భంగా కీర్తిశేషులు కేఈ మాదన్న జ్ఞాపకార్థంగా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ఉరుసుకువచ్చిన భక్తాదాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ” కార్యక్రమం లో పాలొగొన్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె. రామకృష్ణ

కందనవోలు గోనెగండ్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామం లో వృద్ధులకు మరో వితంతువులకు పెంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర *కురుబకార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ**పాలొగొన్నారు ఈ సందర్భంగా ఆయన…

కర్నూలు నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ కు అభినందనలు తెలిపిన జిల్లా కురువ సంఘం నాయకులు

కందనవోలు కర్నూలు నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ ఎం.కే.రఘునందన్ ను శనివారం తన చాంబర్లో కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి పూల బొకే ను అందజేసిన వారిలో కర్నూలు జిల్లా…

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కే. వెంకటరాముడు

కందనవోలు కర్నూలు కర్నూలు నియోజకవర్గంలోని 150,161&171 బూత్ ల అబ్సర్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు కర్నూలు ఎమ్మెల్యే మంత్రివర్యులు టీ.జి భరత్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో మరియు సచివాలయ సిబ్బందితో* *ఈరోజు…

You missed