బ్యాంకు ఉద్యోగుల చిరకాల కోరిక ఐదు రోజుల పని దినాలు…5 డే బ్యాంకింగ్
కందనవోలు నంద్యాల నంద్యాలలోని స్థానిక ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు సమ్మె నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు… ఇప్పటిది కాదు పదేళ్ల నుంచి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారికి…
శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో కురువ కులస్తులపై దాడి న్యాయం కోరుతున్న బాధిత కుటుంబాలు
కందనవోలు శ్రీశైలం నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఆవరణంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్న కురువ కులానికి చెందిన సుమారు 20 నుంచి 25 కుటుంబాలపై ఇతర కులస్తులు దాడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో చోటుచేసుకున్న…
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కందనవోలు కర్నూలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని, అదే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు..మంగళవారం స్థానిక అబ్బాస్ నగర్ లోని కర్నూలు…
వాహనాలను నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి – 100 సంవత్సరాలు జీవించాలి,
కందనవోలు కర్నూల డ్రైవింగ్లో సత్ప్రవర్తన తప్పనిసరి,గోల్డెన్ అవర్ లో చికిత్స కు తోడ్పడాలి,:- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, డ్రైవింగ్ సమయంలో బాధ్యతతో వ్యవహరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు.…
కర్నూలు జిల్లా చిన్న టేకూర్ బస్సు అగ్నిప్రమాదం పై విచారణకు ప్రత్యేక బృందం
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 24 తేదీన కర్నూలు లో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై విచారణ చేయడానికి ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందం నియమించడం జరిగింది. ఈ బృందానికి అధ్యక్షులుగా అడ్మినిస్ట్రేటివ్…
సంక్షేమ సాక్షి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ,
కందనవోలు కర్నూలు కర్నూల్ నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కె జనార్దన్ ఆచారి కార్యాలయంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సంక్షేమ సాక్షి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రముఖ సామాజిక కార్యకర్త కే. జనార్ధన్ ఆచారి ఘనంగా ఆవిష్కరించారు.…
కెన్యా మహిళకు హైదరాబాద్లో కొత్త జీవితం AINU హైటెక్ సిటీలో విజయవంతమైన కిడ్నీ మార్పిడి
కందనవోలు హైదరాబాద్ పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో ఎండ్స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్కు గురైన కెన్యాకు చెందిన మహిళకు హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హైటెక్ సిటీ వైద్యులు కొత్త జీవితం అందించారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స…
నేటి నుండి ఎస్టీబీసీ గ్రౌండ్ లో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రిష్ణ మావీ చాపే, లీగ్ నిర్వాహకులు,యండీ,అమిత హాస్పిటల్.
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని స్థానిక ఎస్టీ బీసీ కళాశాల ప్రాంగణంలో అమితా హాస్పిటల్ ఆధ్వర్యంలో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్నట్లు ఇంత హాస్పిటల్ యండీ,టోర్నీ నిర్వాహకులు కృష్ణ మావీ చాపే,అర్జున్,నిరంజన్,చాంద్,జమీర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు,క్రీడాకారులను ప్రోత్సహించడంలో…
కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఘన ఆవిష్కరణ
కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను అమీలీయో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్…
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు – 2026
కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు, నగరంలో ఉప రవాణా కమీషనర్, ఆధ్వర్యములో 20న తేది లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ హాల్, బళ్ళారి రోడ్, కర్నూలు నందు లారి ఓనర్లకు, డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రత గురించి, గుడ్ సమారిటన్…
