అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే ఆకాశంపై ఉమ్ము వేస్తే తిరిగి తనపై పడుతుందన్న సామెత ఎంత నిజమో ప్రతిపక్షాల హత్యా రాజకీయాలు కుట్రలు అంతే
కందనవోలు కర్నూలు కమ్మరి పార్వతమ్మ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోసంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి…
కర్నూలు లో డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు 61 మందికి రూ.6.10 లక్షల జరిమానా
కందనవోలు కర్నూలు కర్నూల్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ విభాగం డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠినంగా వ్యవహరిస్తోంది. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఉత్తర్వులతో, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్…
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు
కందనవోలు కోసిగి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు పల్లపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలు లేసి ఘన…
కందనవోలు న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన తాలూకా సిఐ తేజ మూర్తి
కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూల్ నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ లో కందనవోలు న్యూస్ క్యాలెండర్ను తాలూకా సిఐ తేజ మూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా సిఐ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో చెడును పారదోయాలని, అవినీతి లేని…
ఇద్దరు బ్యాటరీ దొంగలు అరెస్ట్ 4వ పట్టణ సీఐ విక్రమ సింహ
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలో గతకొన్ని రోజులుగా బ్యార్టీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇన్వర్టర్స్ ల బ్యార్టీలు పోవడంతో భాదితులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు…
దివంగత నేత ఎన్.టి.ఆర్ కి నివాళి అర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్.టి రామారావు ఆశయాలను కొనసాగిస్తూ సీ.ఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనలో సాగిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎన్.టి.ఆర్ 30 వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి ఎంపీ తన కార్యాలయంలో…
రేపు నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కందనవోలు కర్నూలు కర్నూలు నగరపాలక సంస్థలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:00 గంటలకు స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు కమిషనర్…
మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి
కందనవోలు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పన్ను వసూళ్లకు మూడు ప్రత్యేక బృందాలు దీర్ఘకాలిక బకాయిదారుల ఆస్తుల సీజ్, జప్తు నగరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తిపన్ను మొండి బకాయిదారులపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు ఇచ్చిన గడువులు, ఉదాసీనత…
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026
కందనవోలు కర్నూలు ఈ నెల 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సంధర్బంగా 18వ తేదీ తెల్లవారు జామున ఎస్. శాంత కుమారి, ఉప రవాణా కమిషనర్, కర్నూలు వారి ఆదేశాలతో అధిక…
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు మెగా రక్తదాన కార్యక్రమం
కందనవోలు కర్నూలు కల్లూరు మండలం 33వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కట్ట వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, గౌరు దంపతుల తనయుడు…
