నేడు 48 గంటల ‘జల సమర దీక్ష గుండ్రేవుల’ సాధనకు సమర శంఖారావం రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ కర్నూలు ప్రగతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష
కందనవోలు కర్నూలు సీమ జల జీవనాడి గుండ్రేవుల జలాశయం సాధనకు సోమవారం నుండి 48 గంటల ‘జల సమర దీక్ష’ చేపట్టనున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 09:30 గంటలకు నగరంలోని…
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన…
జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేరచరిత్ర గలవారికి పోలీసు అధికారుల కౌన్సిలింగ్ నేరాలకు స్వస్తి పలకండి… లేదంటే కఠిన చర్యలు తప్పవు
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరప్రవృత్తిని అరికట్టే చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ I ఆదేశాలమేరకు జిల్లా పోలీసు అధికారులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు నేడు…
సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి..ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరి నడవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు..కర్నూలు కలెక్టరేట్ లో ని కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో ఆయన…
నంద్యాల జిల్లా వ్యాప్తంగా 07 పోలీస్ స్టేషన్ల పరిధిలలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ అనుమానితులు,నేర చరిత్ర గలవారు, రౌడీ షీటర్లు ఇళ్లలో సోదాలు
కందనవోలు నంద్యాల సరైన ధ్రువపత్రాలు లేని 10 వాహనాలు, 145 (180) ml అక్రమ మద్యం బాటిల్లు స్వాధీనం ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, నేర నియంతరణ కొరకే ఈ ఆపరేషన్స్ పోలీస్ వారి తక్షణ సహాయం కొరకు 112 టోల్…
మీకోసం వెబ్ సైట్ లో పిజి ఆర్ ఎస్ అర్జీలు
కందనవోలు గుంటూరు మీకోసం వెబ్ సైట్ లో పిజి ఆర్ ఎస్ అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) లో నేరుగా అందించవచ్చని, అదేవిధంగా అర్జీలను మీకోసం వెబ్…
ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలు
కందనవోలు గుంటూరు సత్య సాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముగ్గురికి మంజూరైనా రూ.1,32,621 ఆర్ధిక సహాయాన్ని ఆయన తన స్వగృహంలో లబ్దిదారులకు అందజేశారు…ఈ సందర్బంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా…
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎంపీ తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిధులు రూ.47 లక్షలతో రామాలయం నుంచి జెమ్మిచెట్టు…
కర్నూలు ప్రగతి సమితి సీమ జల జీవనాడి గుండ్రేవుల
కందనవోలు కర్నూలు రాయలసీమ, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నదుల ప్రవాహం ఉన్నప్పటికీ తగిన తీరు నిల్వ వనరులు లేక జిల్లా నీటి సంక్షోభంలో కొనసాగుతోంది. ఇక్కడ ఉండే గుండ్రేవుల ప్రాజెక్ట్ ఈ ప్రాంతపు నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిగిస్తుంది.ప్రాజెక్ట్ నేపథ్యం…
