విద్యాభివృద్ధికి మౌలానా సేవలు చిరస్మరణీయం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కందనవోలు కర్నూలు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన…
ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
కందనవోలు విజయవాడ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్గా శ్రీకారం రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని…
విద్య, ఏకత, దేశభక్తికి ప్రతీక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్యజిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
కందనవోలు వై.ఎస్.ఆర్ కడప దేశ తొలి విద్యా మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య మంగళవారం చిత్రపటానికి పూలమాల…
శ్రీ సత్యసాయి జిల్లా.. మంగళవారం ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్లో..
కందనవోలు శ్రీ సత్యసాయి జిల్లా.. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలకు పుట్టపర్తిలో చేపట్టిన పనుల ప్రగతిపై.. రాష్ట్ర మంత్రుల బృందం చైర్మన్ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్, దేవదాయశాఖ…
భారత స్వాతంత్య్ర సమరంలో మరియు విద్యా అభివృద్ధిలో అపూర్వ సేవలు అందించిన మహనీయుడు జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్
కందనవోలు నంద్యాల నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలను జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్పీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు…
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు. • రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం.
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల…
ఢిల్లీలో పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు
కందనవోలు వైస్సార్ కడప ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో ఏకకాలంలో ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా…
ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..
కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…
తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు సముచితస్థానం*
రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కళ్యాణదుర్గం లో శ్రీ భక్త కనకదాసు జయంతిరాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ**ఐటీ మరియు విద్యాశాఖ…
ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!.. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు
ట్రేడింగ్ పేరిట జరుగుతున్న స్కామ్స్ తో జాగ్రత్త వాట్సాప్ , ఇన్ స్టా గ్రామ్ , టెలిగ్రామ్ లో వచ్చే యాడ్స్ నమ్మొద్దు.లక్ష పెట్టుబడితే కోట్లు వస్తాయంటే ఖచ్చితంగా మోసమే. ఈజీ మనీ కోసం ఆశపడి ఖాతా ఖాళీ చేసుకోవద్దు. ఎపికె…
