Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కార్తీకమాసోత్సవాలు శ్రీశైలంలో

కార్తీకమాసంలో మూడవ ఆదివారమైన భక్తులు వేకువజాము నుండే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు.అలాగే వేకువజాము నుంచే పలువురు భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు.దర్శనం ఏర్పాట్లుకా ర్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు…

పల్లకీ ఉత్సవం

లోకకల్యాణంకోసం దేవస్థానం శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో…

జిల్లాలో పోలీసుల పటిష్ట భద్రతా చర్యలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఆదేశాలతో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు.

అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు , తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పటిష్ఠంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు .జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిల్లోని నేర నియంత్రణకు ,…

నూజివీడులో విశ్వబ్రాహ్మణుల వన సమారాధన ఘనంగా

నూజివీడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం చైతన్య గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మశ్రీ కమ్మరి పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బ్రహ్మశ్ర ఆచార్య మోహనరావు…

డిసెంబర్ 12–14తేదీలలో దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు*

దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 100+ దేశాల నుండి ఒకే వేదికపై తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులు & పరిశ్రమల నాయకులు – ప్రమాణస్వీకారం చేయనున్న 2026–28 డబ్ల్యూటిఐటిసి నాయకత్వం తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక మద్దతు ప్రపంచ తెలుగు…

ఘనంగా నేడు గౌరమ్మ పండుగ వేడుకలు..

ఆలూరు మండల కేంద్రంలో స్థానిక కోటవీధిలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ గౌరీ దేవి (గౌరమ్మ) పండగ వేడుకలలో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. కావున గ్రామ ప్రజలు, భక్తులు గమనించి నోములు నోచేవారు, సాయంత్రం…

నందీశ్వరస్వామికి విశేషపూజ

లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనున్నది. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ…

You missed