అత్తింటి వేదింపుల మధ్య యువతి ఆత్మహత్య.. దర్యాప్తు కోరుతున్న కుటుంబం
కందనవోలు ఆలూరు ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన పాల రమేష్ కూతురు మల్లిక (24) హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా గుత్తి మండలం దేవన ఉప్పలపాడు…
