పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా శుభాలు కలగాలి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి
కందనవోలు పులివెందుల తెలుగువారి తొలి పండుగ ఉగాది అని సరికొత్త ఆశలకు ఆశయాలకు ప్రతీక,చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగతో వసంత రుతువు ప్రారంభమవుతుందని చెట్లు చిగురించి,ప్రకృతి అందాలను సంతరించుకుంటుందని,ఉగాది పండుగ పరాభవ నామ సంవత్సర ప్రతి ఇంట…
