పండుగ వాతావరణం లో 2వ విడత అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ కార్యక్రమం
కందనవోలు తిరుపతి జిల్లాకు చెందిన 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు జమ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండు విడతలు కలిపి జిల్లాలో రూ.211 కోట్లు జమరైతులకు అవసరమైన…
