శారీరక దృఢత్వానికి,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం:- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరreడ్డి
కందనవోలు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ…
