Category: అంతర్జాతీయ

కిమ్స్ ఐకాన్‌లో విజ‌య‌వంతంగా గ్ర‌హ‌ణం మొర్రి శ‌స్త్రచికిత్స‌లు వీటితోపాటు ముఖంలో అవ‌క‌రాల‌కూ శ‌స్త్రచికిత్స‌లు  ఇంగా ఫౌండేష‌న్, దోషి స్మైల్స్ సంస్థ‌ల స‌హ‌కారం మాక్సిలోఫేషియ‌ల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వైఎస్ఎన్ రెడ్డి వెల్ల‌డి

కందనవోలు విశాఖ‌ప‌ట్నం, పుట్టుక‌తోనే పిల్ల‌ల‌కు వ‌చ్చే గ్ర‌హ‌ణం మొర్రి స‌మ‌స్య‌ను చిన్న‌త‌నంలోనే శ‌స్త్రచికిత్స‌తో న‌యం చేయించాలి. లేక‌పోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది. గ్ర‌హ‌ణం మొర్రికి ముందుగానే శ‌స్త్రచికిత్స చేస్తే.. వాళ్లు అంద‌రిలాగే తిన‌డం, మాట్లాడ‌డం సాధ్య‌మ‌వుతుంది. లేక‌పోతే స‌మాజంలో…

ఆదోని జిల్లాగా ప్రకటించాలి రాయలసీమ రవికుమార్ రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్

కందనవోలు కర్నూలు జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని తక్షణమే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న,రాయలసీమ యువ విద్యార్థి సమైక్య…

మాదసి కురువ, మాదారి కురువ ల సమస్యల పై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు మదాసి కురువ, మాదరి కురువ కులాలకు ఎస్సీ హోదా కల్పించి, తగిన కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను ఎంపీ బస్తిపాటి…

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

కందనవోలు కర్నూలు విశాఖపట్నంలో ఈ నెల 22 , 23 తేదీల్లో జరిగిన ఏపీ పదవ సబ్ జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్ డిస్టిక్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్- 2025 రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచి ఒక…

ఎన్ఎస్ఈ, ​బిఎస్ఈ లో లిస్టింగ్‌ అయిన అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్* ​ఎఫ్ వై 32 నాటికి 3,100+ కీస్‌, ₹1,200 కోట్ల ఏబిటా ​ఈబిఐటిడిఏ లక్ష్యం

కందనవోలు ముంబై, నవంబర్ 13 లగ్జరీ మరియు అపర్-అప్స్కేల్ హోటళ్ల యజమానిగా ఉన్న అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సంస్థ తన ఈక్విటీ షేర్లను నవంబర్ 13, 2025న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయినట్లు…

పురుషుల ఆరోగ్యానికి ఏఐఎన్‌యూ పెద్ద‌పీట‌ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సం పురుషుల ఆరోగ్యానికి ఏఐఎన్‌యూ పెద్ద‌పీట‌ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొత్త వెల్‌నెస్ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం ముందస్తు పరీక్షలు, చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యుల సూచన

కందనవోలు హైదరాబాద్, నవంబర్ 12, అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వం ప్ర‌తియేటా న‌వంబ‌ర్ 19న నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ (ఏఐఎన్‌యూ), బంజారాహిల్స్ శాఖ‌లో పురుషుల ఆరోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ..…

ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…

డిసెంబర్ 12–14తేదీలలో దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు*

దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 100+ దేశాల నుండి ఒకే వేదికపై తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులు & పరిశ్రమల నాయకులు – ప్రమాణస్వీకారం చేయనున్న 2026–28 డబ్ల్యూటిఐటిసి నాయకత్వం తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక మద్దతు ప్రపంచ తెలుగు…

You missed