Category: ఆంధ్ర ప్రదేశ్

ములుగుందంలో దస్తగిరయ్య స్వామి ఉరుసు వైభవంగా

కందనవోలు ఆలూరు ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో శ్రీశ్రీశ్రీ దస్తగిరయ్య స్వామి ఉరుసు ఘనంగా జరుపుకోబడింది. ఈ ఉత్సవానికి ములుగుందం టిడిపి నాయకుడు లాలి కుమార్ మరియు ప్రజలు, ఆస్పరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబసభ్యులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.…

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్ పార్టీ నేతల సమావేశం

సంక్షేమ సాక్షి కర్నూలు కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధన కోసం వైఎస్సార్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసి పార్టీలో నేతలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా కర్నూలు…

కల్లూరు అర్బన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

కందనవోలు కల్లూరు కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో రూ.90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులు, అలాగే 32వ వార్డు ముజఫర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.70 లక్షల నిధులతో సీసీ…

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమీలియో హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమo

కందనవోలు కర్నూలు అమీలియో హాస్పిటల్‌లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వైద్యులు క్యాన్సర్ రోగులు మరియు సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన…

బిసివై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆర్కే యాదవ్‌కు కీలక బాధ్యత

కందనవోలు కర్నూలు భరత చైతన్య యువజన పార్టీ (బిసివై) నూతనంగా ప్రకటించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కర్నూలు జిల్లాకు చెందిన యువజన నాయకుడు శ్రీ రాచ కొవ్లుట్ల యాదవ్ (ఆర్కే యాదవ్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత,…

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి నిరసనగా ప్రత్యేక శుద్ధి, పూజా కార్యక్రమం

కందనవోలు కర్నూలు వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జరిగిన కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక ద్వారా వైకాపా నాయకులు చేసిన భారీ కుంభకోణం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి నిరసనగా కల్లూరు అర్బన్…

జాతీయ రోడ్డు భద్రతా 37వ మసోత్సవాలు – 2026 “గుడ్ సమారిటన్” – “రాహ్ –వీర్” పతకము పై అవగాహన,:- ఆర్టీవో భరత్ చవాన్

కందనవోలు కర్నూలు కర్నూలు శివారులోని జగన్నాధ గట్టు పైన ఉన్న ట్రిబుల్ ఐ టి, టిడిఎం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత 37వ మసోత్సవాలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారి ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీవో ఎల్ భరత్…

గూడూరు మండలం పెంచికలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

కందనవోలు కర్నూలు టిడిపి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోడుమూరు నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల…

కర్నూలు జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా మార్పులు .చిప్పగిరి పీఎస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్సైలు వీఆర్‌కు బదిలీ

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా కారణాలతో పలు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు, అలాగే ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వీఆర్‌ (వాహన రిజర్వ్‌,డిస్ట్రిక్ట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) కర్నూలుకు…

బ్యాంకు ఉద్యోగుల చిరకాల కోరిక ఐదు రోజుల పని దినాలు…5 డే బ్యాంకింగ్

కందనవోలు నంద్యాల నంద్యాలలోని స్థానిక ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు సమ్మె నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు… ఇప్పటిది కాదు పదేళ్ల నుంచి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారికి…

You missed