ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40,000 లంచం తీసుకుంటూ కర్నూలు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.40 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ…
