తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించింది పార్టీకి కార్యకర్తలే బలం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గం…
