Category: ఆంధ్ర ప్రదేశ్

బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా

కందనవోలు కర్నూలు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన గొప్ప నాయకుడు డా.బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్…

శ్రీ రామాలయ శతాధిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయం 101 శతాధిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. పూజ చేసిన అనంతరం రథాన్ని ఆయన లాగి రథోత్సవాన్ని…

అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధాని అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. క‌ర్నూల్లోని ఆయ‌న నివాసంలో దీప‌కాంతుల న‌డుమ జై అమ‌రావ‌తి- మ‌న రాజ‌ధాని అని రాసి సంబ‌రాలు చేసుకున్నారు.…

శ్రీశైలంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదు కోర్టు మద్యంతర ఉత్తర్వులు.

కందనవోలు శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ శ్రీ శ్రీ అఖిలభారత కురు వంశ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు ఎం కే రంగస్వామి మాట్లాడుతూ సత్రంలో ఏలాంటి సభలు సమావేశాలు జరపరాదని ఆత్మకూరు కోర్టును ఆశ్రయించడం…

అమరావతిపై అసెంబ్లీ తీర్మానం: అభివృద్ధి వ్యూహమా? రాజకీయ డ్రామాలా?.. ఎమ్మెల్సీ ఇసాక్ బాష

కందనవోలు నంద్యాల ఏపీ రాజకీయాల్లో మళ్లీ అమరావతి ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు 2028 కల్లా రాజధానిని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఇదంతా ఒక ‘డైవర్షన్ పాలిటిక్స్’ అని వైసీపీ ప్రతిపక్షం మండిపడుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం…

కురుబ ప్రతిజ్ఞ నేను కురుబను. బీరప్ప వారసుడిని.డాll మర్రిపాటి రమేష్ మదనపల్లె

కందనవోలు మదనపల్లె కురుబలందరూ నా సోదర, సోదరీమణులు మరియు నా రక్త సంబంధీకులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాను మద్యానికి ఇతర వ్యసనాలకు గురికాను తద్వారా నా కుటుంబ మరియు కురుబ సమాజ గౌరవాన్ని దిగజార్చనునా తోటి…

హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో హోలగుందలో శాంతి సమావేశం మత సమరస్యానికి ప్రాధాన్యం

కందనవోలు ఆలూరు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హొలగుంద పట్టణంలో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా, సౌహార్ద వాతావరణంలో నిర్వహించేందుకు హోలగుంద పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించారు. పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…

వాసవి కళ్యాణ మండపంలో ఘన వివాహం నూతన దంపతులకు ఆశీస్సులు

కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం లింగమూర్తి–పూజిత వివాహ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ శుభకార్యానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప,…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

కందనవోలు కోడుమూరు కోడుమూరు నియోజకవర్గంలోని పెంచికలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు…

జాబ్ మేళాను యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు న‌గ‌రంలోని ప్రభుత్వ ఒకేష‌న‌ల్ జూనియ‌ర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఒకేష‌న‌ల్…

You missed