Category: కడప (వైఎస్ఆర్ కడప)

హత్యయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు డి.ఎస్.పి మురళి నాయక్, అర్బన్ సీఐ శ్రీరామ్

కందనవోలు ​పులివెందుల పులివెందుల పట్టణంలోని పడగొట్టిన పాత బస్టాండ్ సమీపంలో ఈ నెల 8వ తేదీన కలకలం రేపిన హత్యాయత్నం కేసును పోలీసులు వేగవంతంగా చేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ పేర్కొన్నారు.వివరాలకు వెళితే…

మున్సిపల్ అటెండర్ ఇస్మాయిల్ సేవలు అభినందనీయం ​దుశ్శాలువాతో సత్కరించిన మాజీ చైర్మన్ వరప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ ​ఇస్మాయిల్ నివాసానికి వెళ్లి దుస్తుల పంపిణీ

​కందనవోలు పులివెందుల పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇస్మాయిల్ చేసిన సేవలను గుర్తిస్తూ బుధవారం ఆయనకు ఘన సత్కారం జరిగింది. మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్,మాజీ వైస్ చైర్మన్ హఫీజ్ లు నేరుగా ఇస్మాయిల్…

దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు

కందనవోలు పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి నాయకులు దివ్యాంగ శక్తి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి,తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి మరియు వేంపల్లె టీడీపీ…

పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా శుభాలు కలగాలి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి

కందనవోలు పులివెందుల తెలుగువారి తొలి పండుగ ఉగాది అని సరికొత్త ఆశలకు ఆశయాలకు ప్రతీక,చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగతో వసంత రుతువు ప్రారంభమవుతుందని చెట్లు చిగురించి,ప్రకృతి అందాలను సంతరించుకుంటుందని,ఉగాది పండుగ పరాభవ నామ సంవత్సర ప్రతి ఇంట…

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలుపూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు

కందనవోలు పులివెందుల ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలంగాల సర్కిల్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్…

ముస్లిం సోదరులకురంజాన్ తోఫా అందచేసిన చైర్మన్ వరప్రసాద్

కందనవోలు పులివెందల పులివెందులలో స్థానిక జామియా మసీద్ దగ్గర మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ రంజాన్ తోఫా పంపిణీ చేసారు. ముస్లిం నాయకులు నూరుల్లా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో చైర్మన్ వరప్రసాద్ సొంత నిధులతో పేద ముస్లిం కుటుంబాల ఇళ్లలో…

ఏకపక్షంగా సిబిఐ దర్యాప్తు జిల్లా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయ అవసరమున్న సమయంలో సునీత బయటికి వస్తారు.

కందనవోలు పులివెందుల రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారని, చంద్రబాబుకు రాజకీయ అవసరం ఉన్న సమయంలో సునీత బయటకు వచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, వివేక హత్య కేసులో ఏకపక్షంగా సిబిఐ విచారణ కొనసాగిందని జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…

రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన కర్నూలు రేంజ్ డి.ఐ.జి  డా.కోయ ప్రవీణ్  వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి  షెల్కే నచికేత్ విశ్వనాథ్ 

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా.కోయ ప్రవీణ్ వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా…

రాష్ట్ర ముఖ్యమంత్రి గ స్వాగతం పలికిన కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కు వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం పెండ్లిమర్రి మండలం లో ఏర్పాటు చేసిన కార్య క్రమము లో రైతులతో…

రాష్ట్ర ముఖ్యమంత్రి  స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ  షెల్కే నచికేత్ విశ్వనాథ్

కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కు వై ఎస్ ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజక వర్గం పెండ్లిమర్రి మండలం లో ఏర్పాటు చేసిన కార్య క్రమము లో రైతులతో…

You missed