హత్యయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు డి.ఎస్.పి మురళి నాయక్, అర్బన్ సీఐ శ్రీరామ్
కందనవోలు పులివెందుల పులివెందుల పట్టణంలోని పడగొట్టిన పాత బస్టాండ్ సమీపంలో ఈ నెల 8వ తేదీన కలకలం రేపిన హత్యాయత్నం కేసును పోలీసులు వేగవంతంగా చేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ పేర్కొన్నారు.వివరాలకు వెళితే…
