Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు దివ్య సమాఖ్య వినతిపత్రం సమర్పించింది. 1950 ప్రెసిడెంట్ ఆర్డర్‌ను రద్దు చేయాలని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధంగా ఉన్న వివక్షాత్మక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ…

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్టాండప్ కమెడియన్ రాజ‌కీయాల్లో మచ్చలేనిది టీజీ కుటుంబం ప్ర‌త్య‌ర్థుల‌కు కూడా టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో తెలుసు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జోక‌ర్‌లా మారి అస‌త్యాలు మాట్లాడుతున్నారు బైరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్‌ కేసు వేయ‌బోతున్నాను అవినీతి మ‌ర‌క లేకుండా ప్ర‌జాసేవ చేస్తున్నాం సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో క‌ర్నూలు అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డుతున్నాను మీడియా స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు ద‌శాబ్దాలుగా నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నామ‌ని, రాజ‌కీయాల్లో టీజీ కుటుంబం అంటే మ‌చ్చ‌లేనిద‌ని.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. అమరావ‌తిలోని స‌చివాల‌యంలో ప‌బ్లిసిటీ సెల్‌లో మంత్రి మీడియా స‌మావేశం…

అమీలియో హాస్పిటల్స్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం: మృత్యువు అంచున ఉన్న యువకుడికి పునర్జన్మ.

కందనవోలు కర్నూలు కర్నూలులోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, అమీలియో హాస్పిటల్స్ వైద్య బృందం ఒక క్లిష్టమైన అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఒక యువకుడి ప్రాణాలను కాపాడింది. గొంతులో కత్తి దిగి అత్యంత విషమ స్థితిలో ఉన్న రోగికి నిపుణులైన వైద్యులు…

కరువుపై కడప జిల్లా ‘జల’ విజయం: జలధారతో చిగురిస్తున్న ఆశలు.. జలహారతితో మురుస్తున్న రైతన్న! మారుతున్న జిల్లా రూపురేఖలు

కందనవోలు వైస్సార్ కడప 621 చెరువుల (98%) పునరుద్ధరణ ప్రణాళికలు* *76,983 నీటి సంరక్షణ నిర్మాణాలను శ్రీకారం* *212 (ట్యాంక్ బెడ్ల)చెరువు పూడికతీత పనులతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు* *190 చెరువుల గట్లను బలోపేతం* *188 తూములు, 135…

రోగి కోలుకోవడంలో ట్రాన్సిషనల్ కేర్ కీలకం హైదరాబాద్‌లో ‘ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్’ ప్రారంభం

కందనవోలు హైదరాబాద్ శస్త్రచికిత్సలు లేదా తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ‘ట్రాన్సిషనల్ కేర్’ (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ‘ఎవరెస్ట్…

ఏపీజెఎఫ్ తిరుపతి జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎంపిక 

కందనవోలు తిరుపతి జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు 24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రకటించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా నూతన కమిటీని సోమవారం…

కార్య‌క‌ర్త‌ల సంక్షేమం గురించి ఆలోచించే నాయ‌కుడు మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా క‌ర్నూల్లోని మంత్రి కార్యాలయంలో ఘ‌నంగా బూత్ ఇన్‌చార్జిల పుట్టిన‌రోజు వేడుక‌లు

కందనవోలు కర్నూలు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా నిరంత‌రం కార్య‌క‌ర్త‌ల సంక్షేమం గురించి ఆలోచిస్తార‌ని రాష్ట్ర హ‌జ్ క‌మిటీ స‌భ్యులు మ‌న్సూర్ అలీ ఖాన్, తెలుగుదేశం పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కొర‌కంచి ర‌వి, ఏపీఐడీసీ డైరెక్ట‌ర్ సందీప్‌లు…

విద్యార్థులు యువత ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

కందనవోలు కర్నూలు ఈనెల 11నుండి పినాక ఉచిత శిక్షణ తరగతులు నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ కె.రఘునందన్ రాయలసీమ రవికుమార్. కోర్స్ డైరెక్టర్,పినాక రాష్ట్ర అధ్యక్షులు, ఆర్వీపీఎస్ కర్నూలు:-పినాక ప్రజా సాధికార ట్రస్టు మరియు విశాఖపట్నం ఇన్కమ్ టాక్స్ కమిషనర్ బి.యాదగిరి,అమిలియో…

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మెరిసిన శ్రీ లక్ష్మీ పాఠశాల నర్సింగరావు పేట మెరిట్ తారలు

కందనవోలు కర్నూలు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మా పాఠశాల విద్యార్థులు విజయ కేతనము ఎగుర వేశారని పాఠశాల చైర్మన్ మరియు డైరెక్టర్లు టీ దీక్షిత్, కరస్పాండెంట్ పి శేషన్న, కార్యదర్శి కె.పి అరుణశ్రీ విద్యార్థులకు అభినందన సభలో సగర్వంగా…

దేశంలో వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయి ..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై న‌మ్మ‌కంతోనే ఇది సాధ్యం ..బస్ వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్ 2026లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు దేశానికి వ‌చ్చే పెట్టుబ‌డుల్లో 25 శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్నాయ‌ని.. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఉన్న న‌మ్మ‌కంతోనే ఇది సాధ్య‌మ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. ఢిల్లీలో బస్…

You missed