Category: నంద్యాల

శ్రీశైలం మల్లన్నకు రికార్డ్ ఆదాయం.. నెల రోజుల్లో 77.19 కోట్లు

కందనవోలు శ్రీశైలం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ఉగాది మహోత్సవాల వేళ రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. గత 30 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ₹ 7,19,58,064 నగదు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు…

ఫైబ్రోస్కాన్ మీరు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా? మీ లివర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అద్భుత అవకాశం! కేవలం 500 మాత్రమే

గంగా పాలి క్లినిక్ ఎన్ ఆర్ పేట మూడో లైన్ కర్నూలు

గుమ్మనూరు నారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి వెల్లడి 

కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంట గ్రామంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ సభ ఘనంగా జరిగింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో…

మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ లోని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి…

పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది.. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ విజ‌య‌వాడ‌లో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఆవిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి టీజీ భ‌ర‌త్

కందనవోలు కర్నూలు అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి…

పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన బత్తిని కుబేర్ నాథ్

కందనవోలు కర్నూలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా కర్నూలు జిల్లా మరియు ఆదోని మండలంలోని విద్యార్థులకు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బత్తిని కుబేర్ నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల పట్ల భయం, ఆందోళన…

జగన్నాధ గట్టు పై వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలి న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం అధ్యక్షుడు డాక్టర్ తిరుపాల్ రెడ్డి

కందనవోలు కర్నూలు కర్నూలు లో జగన్నాథ గట్టు పై తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని న్యూ కర్నూలు జిల్లా అభివృద్ధి సంఘం అధ్యక్షులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అపారమైన సాంస్కృతిక మరియు విద్యా ప్రాముఖ్యత…

మహిళలే మహారాణులుగా తీర్చిదిద్దడంమే లక్ష్యం ఎమ్మెల్యే బివి అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కనందనవోలు ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు కనందనవోలు మహిళలే మహారాణులుగా తీర్చి దిద్దడంమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని మండల పరిషత్ సమావేశ భవనం నందు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. యంపిడిఓ…

భీరాలింగేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు గోనెగండ్ల గోనెగండ్ల మండలం అలువాల గ్రామంలో శ్రీ భీరాలింగేశ్వర స్వామి దేవర సందర్భంగా స్వామి వారికి ఎంపీ బస్తిపాటి నాగరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు..ఈ సందర్భంగా భీరాలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజల చేశారు…అనంతరం గ్రామ…

ఆలూరులో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు..ఎంపీ నాగరాజు

కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎంపీ వర్గం, ఇంచార్జి వర్గం అంటూ రెండు వర్గాలు లేవని ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు.. హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భక్త కనక దాసు విగ్రహాన్ని…

You missed