Category: అమరావతి

ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలు

కందనవోలు గుంటూరు సత్య సాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌త‌జ‌యంతి ఉత్స‌వాన్ని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి నుండి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…

27న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి శంకుస్థాపన

కందనవోలు గుంటూరు, వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను…

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని  నరేంద్ర మోదీ ప్రసంగం

కందనవోలు సత్యసాయి జిల్లా సేవే భారతీయ నాగరికత మూలం- ప్రధాని సేవో పరమో ధర్మః’- ఎన్నో మార్పులు, సవాళ్ల నడుమ మన నాగరికతకు అంతర్గత బలాన్నిస్తూ.. శతాబ్దాల తరబడి భారత్‌ను సుస్థిరంగా నిలిపిన నీతి ఇదే ప్రధానిసేవనే మానవ జీవన కేంద్రంగా…

అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాల్లో రూ.70 కోట్లు జమ

కందనవోలు గుంటూరు అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ రెండవ విడత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేసింది. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ లో ఫామ్ ఆడిటోరియంలో జరిగింది. కోయంబత్తూర్ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…

కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే సాంప్రదాయ కోటి దీపోత్సవం శుక్రవారం ఘనంగా, ఆధ్యాత్మికమయంగా జరిగింది

కందనవోలు శ్రీశైలం అర్ధరాత్రి వరకు భక్తుల సందోహంతో దేవస్థానం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకుల వేదఘోషల మధ్య నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం మొత్తం దీపాల వెలుగులతో చుక్కలు పడుతున్నట్లుగా కళకళలాడింది.జరిపించబడ్డాయి ఈ…

ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

కందనవోలు విజయవాడ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్‌గా శ్రీకారం రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని…

ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…

నందీశ్వరస్వామికి విశేషపూజ

లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనున్నది. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ…

You missed