ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
కందనవోలు విజయవాడ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్గా శ్రీకారం రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని…
