ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముగ్గురికి మంజూరైనా రూ.1,32,621 ఆర్ధిక సహాయాన్ని ఆయన తన స్వగృహంలో లబ్దిదారులకు అందజేశారు…ఈ సందర్బంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా…
