Month: November 2025

ఢిల్లీలో భారీ పేలుడు సంఘటన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన… జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  జిల్లాలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..

కందనవోలు కర్నూలు కర్నూలు , గుత్తి పెట్రోల్ దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టిన … జిల్లా ఎస్పీ. ఈ రోజు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.జిల్లా…

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు సముచితస్థానం*

రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కళ్యాణదుర్గం లో శ్రీ భక్త కనకదాసు జయంతిరాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ**ఐటీ మరియు విద్యాశాఖ…

ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!.. కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ తెలిపారు

ట్రేడింగ్ పేరిట జరుగుతున్న స్కామ్స్ తో జాగ్రత్త వాట్సాప్ , ఇన్ స్టా గ్రామ్ , టెలిగ్రామ్ లో వచ్చే యాడ్స్ నమ్మొద్దు.లక్ష పెట్టుబడితే కోట్లు వస్తాయంటే ఖచ్చితంగా మోసమే. ఈజీ మనీ కోసం ఆశపడి ఖాతా ఖాళీ చేసుకోవద్దు. ఎపికె…

కార్తీకమాసోత్సవాలు శ్రీశైలంలో

కార్తీకమాసంలో మూడవ ఆదివారమైన భక్తులు వేకువజాము నుండే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు.అలాగే వేకువజాము నుంచే పలువురు భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు.దర్శనం ఏర్పాట్లుకా ర్తీకమాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు మరియు కార్తీకపౌర్ణమి రోజులలో భక్తులు…

పల్లకీ ఉత్సవం

లోకకల్యాణంకోసం దేవస్థానం శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో…

జిల్లాలో పోలీసుల పటిష్ట భద్రతా చర్యలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఆదేశాలతో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు.

అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు , తనిఖీలు ముమ్మరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా పటిష్ఠంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు .జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిల్లోని నేర నియంత్రణకు ,…

నూజివీడులో విశ్వబ్రాహ్మణుల వన సమారాధన ఘనంగా

నూజివీడు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం చైతన్య గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బ్రహ్మశ్రీ కమ్మరి పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బ్రహ్మశ్ర ఆచార్య మోహనరావు…

డిసెంబర్ 12–14తేదీలలో దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు*

దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 100+ దేశాల నుండి ఒకే వేదికపై తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులు & పరిశ్రమల నాయకులు – ప్రమాణస్వీకారం చేయనున్న 2026–28 డబ్ల్యూటిఐటిసి నాయకత్వం తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక మద్దతు ప్రపంచ తెలుగు…

ఘనంగా నేడు గౌరమ్మ పండుగ వేడుకలు..

ఆలూరు మండల కేంద్రంలో స్థానిక కోటవీధిలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ గౌరీ దేవి (గౌరమ్మ) పండగ వేడుకలలో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. కావున గ్రామ ప్రజలు, భక్తులు గమనించి నోములు నోచేవారు, సాయంత్రం…

నందీశ్వరస్వామికి విశేషపూజ

లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనున్నది. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ…

You missed