పెట్రోల్, డీజిల్ పై ఆందోళన వద్దు.. మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు. జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి ఈ విషయంపై జిల్లా అధికారులతో…
