Category: నంద్యాల

విరుపాపురం రంగన్న నూతన గృహప్రవేశం ఘనంగా గోరంట్ల మాధవ్, సవితమ్మ దంపతులు

కందనవోలు హాలహర్వి కర్నూలు జిల్లా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో మదాసి మదరి కురువ సంఘం ఆలూరు తాలూకా గౌరవ అధ్యక్షుడు గోనేహళ్ రంగన్న వారి నూతన గృహప్రవేశం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం మాజీ ఎంపీ…

వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం…ఆరోగ్యం కాపా డుకుందాం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు టోపీలు పంపిణి కె.శ్రీనువాసులు,అధ్యక్షులు

కందనవోలు కర్నూలు కర్నూలు నగరం,సమాచార శాఖ భవన్ ప్రాంగ ణంలో బుధవారం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే.శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం…ఆరోగ్యం కాపాడుకుందాం అనే నినాదంతో జర్నలిస్ట్ లకు టోపీలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.కార్యక్ర మానికి…

సురేంద్ర నాయుడు కుటుంబానికి న్యాయం చేయాలి..!!టిడిపి అధిష్టానం సానుకూల స్పందన కోరుతూ నేతల డిమాండ్.

కందనవోలు ఆలూరు గత సంవత్సరం ఏప్రిల్ 20 2025 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ గుండెపోటుతో మరణించిన కీర్తిశేషులు సురేంద్ర నాయుడు వర్ధంతి సందర్భంగా ఆలూరులో నిర్వహించిన కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. ఈ…

ఆలూరులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు  అన్నదానంతో సేవా కార్యక్రమాలు

కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు…

ఆదోనిలో ఘనంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ హరి  గృహప్రవేశం

కందనవోలు ఆదోని ఆదోని పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ హరి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కొంక సిద్ధార్థ్ నాయుడు, ఎన్‌డీబీఎల్ జిన్నింగ్ మిల్ అధినేత బత్తిని లక్ష్మీనారాయణ, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి…

ఏప్రియల్ 21న శంకరజయంతి

కందనవోలు శ్రీశైలం ఏప్రియల్ 21వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా ఫాలధార -పంచధారల వద్ద గల శంకరమందిరంలో ఉదయం గం.9.00లకు ప్రత్యేక పూజలు జరిపించబడతాయి. ఈ విశేష…

మహిళా బిల్లుకు మద్దతుగా మంత్రి సవితమ్మ  నేతృత్వంలో ఢిల్లీలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ మరియు ఏపీ మహిళా ప్రతినిధుల సందడి

కందనవోలు న్యూఢిల్లీ నేడు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో 33 శాతం రిజర్వేషన్లతో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది పార్లమెంట్ లో మహిళా బిల్లుపై జరిగే చర్చను వీక్షించనున్న మంత్రి సవితమ్మ నేతృత్వంలో…

నేడు ఆలూరులో అన్న క్యాంటీన్” ప్రారంభం..!!

కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలో పేద ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్న క్యాంటీన్ ను నేడు బుధవారం ఘనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా కేవలం ₹5కే నాణ్యమైన భోజనం…

భూములు పొందిన కంపెనీలు ప‌నులు ప్రారంభించాలి జీ.యం, జెడ్.యంల స‌మీక్షా స‌మావేశంలో మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు ప‌రిశ్ర‌మ‌లు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు బాగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నార్త్ జోన్‌లోని శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, ఏలూరు, విజ‌య‌వాడ‌,…

బీసీల బలోపేతానికి కుబేర్‌నాథ్ కృషి – జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా నియామకం

కందనవోలు కర్నూలు జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బత్తిని కుబేర్‌నాథ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన కుబేర్‌నాథ్ మాట్లాడుతూ బీసీ వర్గాల…

You missed