Category: కర్నూలు

పినాక ఉచిత శిక్షణ విద్యార్థులకు సువర్ణావకాశం బస్తిపాటి నాగరాజు కర్నూల్ పార్లమెంట్ సభ్యులు విద్యార్థులను ఐఏఎస్,ఐపీఎస్ లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే పినాక స్థాపన బి.యాదగిరి,ఆదాయ పన్నుశాఖ కమిషనర్ చెన్నైఫౌండర్,పినాక ప్రజా సాధికార ట్రస్ట్

కందనవోలు కర్నూలు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు కలలను నిజం చేసుకునే సువర్ణావకాశం పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఉచిత శిక్షణ తరగతుల ద్వారా సాధ్యమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక శ్రీలక్ష్మీ…

ముగిసిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం. క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు

కందనవోలు కర్నూలు స్పోర్ట్స్ పట్టణంలోని విట్టల్ నగర్ లో ఉన్న గుడ్ షెఫర్డ్ స్కూల్లో నిర్వహించిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు…

వాహనాలను తనిఖీ చేసిన త్రీ టౌన్ ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు….

కందనవోలు కర్నూలు కర్నూల్ నగరం స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఫోర్ వీలర్ వాహనాలను త్రీ టౌన్ ఎస్సై ఏపీ శ్రీనివాసులు తనిఖీ చేశారు. బక్రీద్ పండగ సందర్భంగా గోవులను తరలించకుండా…

విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు కమ్మరి పార్వతమ్మ విజ్ఞప్తి

కందనవోలు కర్నూలు విశ్వబ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు ప్రతిరోజూ పనుల నిమిత్తం టూ వీలర్లు, ఆటోలు తదితర వాహనాలపై గ్రామాలు, పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగితే భయపడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్…

అగ్రవర్ణాల ఉచ్చులో బీసీ నాయకులు పడొద్దు : ఎమ్మెల్యే పార్థసారథి

కందనవోలు ఆదోని ఆదోనిలో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన వీఆర్వో బీటీ సురేష్.. బత్తిని కుబేర్నాథ్ వ్యవహారంపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. బత్తిని కుబేర్నాథ్ కుటుంబాన్ని, అలాగే వీఆర్వో బీటీ సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన…

మంత్రి నారా లోకేష్ ఆలోచనా విధానంతో ప్ర‌భుత్వ స్కూల్స్‌లో మంచి ఫ‌లితాలు ప్ర‌భుత్వ స్కూల్ టెన్త్ విద్యార్థుల‌తో మంత్రి టీజీ భ‌ర‌త్ లంచ్ మీట్‌

కందనవోలు కర్నూలు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రభుత్వ పాఠ‌శాలలో చ‌దివి టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థుల‌కు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ఇంట్లో ప్ర‌త్యేక విందు ఇచ్చారు. విద్యార్థుల‌కు ఫోన్…

ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులు ఐ వి సి ఫిల్టర్ ప్రక్రియ విజయవంతం శాంతిరాం హాస్పిటల్ వైద్యులు అద్భుత విజయం

కందనవోలు నంద్యాల నంద్యాలలోని ప్రముఖ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. 40 సం” పి. నరసింహులు అనే వ్యక్తిని అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితి నుండి వైద్యులు రక్షించారు. కేసు వివరాలు: పి.…

ప్ర‌జాసేవ చేస్తూనే ఉంటాం.. మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 60 జంట‌ల‌కు ఉచిత వివాహాలు* మౌర్య ఇన్‌లో ఒక్క జంట‌కు రూ.80వేల చెక్కు అంద‌జేసిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా ..డ‌బ్బుల కోసం రాజ‌కీయాలు చేయ‌డం లేద‌న్న మంత్రి

కందనవోలు కర్నూలు ఎన్నిక‌ల్లో ఓడినా, గెలిచినా ప్ర‌జాసేవ‌లోనే ఉన్నామ‌ని, ఉంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. త‌న తండ్రి, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా 60 జంట‌ల‌కు…

ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా

కందనవోలు కర్నూలు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి…

సల్కాపురంలో ఘనంగా ధ్వజ ప్రతిష్ట పూజలు

కందనవోలు కల్లూరు కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో శ్రీ గణపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి గరుడ ధ్వజ, హనుమత ధ్వజ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో…

You missed