లింగాల మండలంలో ఇంటర్ ఫలితాలు కలవరపాటు గురుకులం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తక్కువ ఉత్తీర్ణత శాతం తల్లిదండ్రుల ఆందోళన
కందనవోలు లింగాల లింగాల మండలంలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించాయి. ముఖ్యంగా ఇప్పట్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాల మరియు లింగాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నమోదైన ఫలితాలు నిరాశకు గురిచేశాయి.ఇప్పట్ల గురుకుల…
పులివెందులలో వాహన తనిఖీలు వాహనదారులకు డిఎస్పి మురళి నాయక్ కౌన్సిలింగ్.
పులివెందులలో వాహన తనిఖ కందనవోలు పులివెందుల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలో పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మరియు అర్బన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఈ తనిఖీలను పర్యవేక్షించారు. వాహనదారుల…
మహిళా బిల్లుకు మద్దతుగా మంత్రి సవితమ్మ నేతృత్వంలో ఢిల్లీలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ మరియు ఏపీ మహిళా ప్రతినిధుల సందడి
కందనవోలు న్యూఢిల్లీ నేడు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో 33 శాతం రిజర్వేషన్లతో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది పార్లమెంట్ లో మహిళా బిల్లుపై జరిగే చర్చను వీక్షించనున్న మంత్రి సవితమ్మ నేతృత్వంలో…
నేడు ఆలూరులో అన్న క్యాంటీన్” ప్రారంభం..!!
కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలో పేద ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్న క్యాంటీన్ ను నేడు బుధవారం ఘనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా కేవలం ₹5కే నాణ్యమైన భోజనం…
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: కలెక్టర్కు వినతి
కందనవోలు కర్నూలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరణ చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం మరియు ఇండియన్ క్రిస్టియన్ మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్…
హత్యయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు డి.ఎస్.పి మురళి నాయక్, అర్బన్ సీఐ శ్రీరామ్
కందనవోలు పులివెందుల పులివెందుల పట్టణంలోని పడగొట్టిన పాత బస్టాండ్ సమీపంలో ఈ నెల 8వ తేదీన కలకలం రేపిన హత్యాయత్నం కేసును పోలీసులు వేగవంతంగా చేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ పేర్కొన్నారు.వివరాలకు వెళితే…
భూములు పొందిన కంపెనీలు పనులు ప్రారంభించాలి జీ.యం, జెడ్.యంల సమీక్షా సమావేశంలో మంత్రి టీజీ భరత్ గుప్తా
కందనవోలు కర్నూలు పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నార్త్ జోన్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, విజయవాడ,…
బీసీల బలోపేతానికి కుబేర్నాథ్ కృషి – జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా నియామకం
కందనవోలు కర్నూలు జాతీయ బీసీ సంఘం కార్యదర్శిగా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బత్తిని కుబేర్నాథ్ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన కుబేర్నాథ్ మాట్లాడుతూ బీసీ వర్గాల…
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కందనవోలు కర్నూలు త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక…
అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు అణగారిన వర్గాల కోసం దేశ మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…బాబు జగ్జీవన్రామ్ 119 వ జన్మదినం సందర్బంగా నగరంలోని ఆర్.ఎస్ రోడ్డు సర్కిల్ లో గల…
