దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు
కందనవోలు పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి నాయకులు దివ్యాంగ శక్తి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి,తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి మరియు వేంపల్లె టీడీపీ…
పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా శుభాలు కలగాలి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి
కందనవోలు పులివెందుల తెలుగువారి తొలి పండుగ ఉగాది అని సరికొత్త ఆశలకు ఆశయాలకు ప్రతీక,చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగతో వసంత రుతువు ప్రారంభమవుతుందని చెట్లు చిగురించి,ప్రకృతి అందాలను సంతరించుకుంటుందని,ఉగాది పండుగ పరాభవ నామ సంవత్సర ప్రతి ఇంట…
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికారిక ఇఫ్తార్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ.. బాజీ బాబా
కందనవోలు విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ లో జరిగిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.బుధవారం 18 3 .2026 సాయంత్రం 5. గంటలకు బందర్ రోడ్ లో గల వైవి రావు హాస్పటల్ రోడ్డు ఎస్ ఎస్ కళ్యాణ మండపం…
ఫైబ్రోస్కాన్ మీరు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా? మీ లివర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అద్భుత అవకాశం! కేవలం 500 మాత్రమే
గంగా పాలి క్లినిక్ ఎన్ ఆర్ పేట మూడో లైన్ కర్నూలు
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలుపూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ మనోహర్ రెడ్డి మరియు వైసిపి నాయకులు
కందనవోలు పులివెందుల ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పూలంగాల సర్కిల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్…
ముస్లిం సోదరులకురంజాన్ తోఫా అందచేసిన చైర్మన్ వరప్రసాద్
కందనవోలు పులివెందల పులివెందులలో స్థానిక జామియా మసీద్ దగ్గర మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ రంజాన్ తోఫా పంపిణీ చేసారు. ముస్లిం నాయకులు నూరుల్లా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో చైర్మన్ వరప్రసాద్ సొంత నిధులతో పేద ముస్లిం కుటుంబాల ఇళ్లలో…
ఏకపక్షంగా సిబిఐ దర్యాప్తు జిల్లా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయ అవసరమున్న సమయంలో సునీత బయటికి వస్తారు.
కందనవోలు పులివెందుల రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారని, చంద్రబాబుకు రాజకీయ అవసరం ఉన్న సమయంలో సునీత బయటకు వచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, వివేక హత్య కేసులో ఏకపక్షంగా సిబిఐ విచారణ కొనసాగిందని జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి…
చెట్లు తొలగించకుండానే రోడ్డు.. భారీ వాహనాలు రాకపోకలకు అడ్డంకి
కందనవోలు ఆలూరు ఆలూరు పట్టణంలో ఎల్లార్తి రోడ్డులో సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది కాని రోడ్డు ఇరువైపులా బంకులు మరియు చెట్లు తొలగించకుండా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్మాణం చేపట్టని…
గుమ్మనూరు నారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి వెల్లడి
కందనవోలు ఆలూరు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లు దేవకుంట గ్రామంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ సభ ఘనంగా జరిగింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో…
మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ లోని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి…
